హైదరాబాద్: ఇక నుంచి ప్రతిఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్లో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: ఇక నుంచి ప్రతిఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్లో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
© Mahanaadu 2023 | All Copyrights Reserved