అంబటి పిటిషన్‍పై హైకోర్టు తీర్పు రిజర్వ్

సత్తెనపల్లి :  తన   సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో  రీ పోలింగ్ని ర్వహించాలని   మంత్రి అంబటి రాంబాబు   వేసిన పిటీషన్‌పై హైకోర్టులో గురువారం హైకోర్టు విచారణ చేసింది. మొత్తం నాలుగు పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరపాలని అంబటి కోర్టులో పిటిషన్ వేశారు. అంబటి పిటిషన్‍పై హైకోర్టులో   విచారణ ముగిసింది. పిటీషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.