వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గాంధీనగర్, సాయి నగర్, తిమ్మాపు రం, రాముడుపాలెం గ్రామాలలో శుక్రవారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు ముమ్మర ప్రచారం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.