సైకిల్ పై పార్లమెంట్ కు విజయనగరం ఎంపీ

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్న విజయనగరం ఎంపీ…!!

ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకోనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు.