అవును జగన్.. పైన దేవుడున్నాడు!

– దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది కాదా?! సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేద్దామని వైకాపా ప్రయత్నించింది. ఆ చట్టం రూల్స్‌తోనే నిర్మాణం దశలోని వైకాపా పార్టీ ఆఫీసు కూల్చబడింది. పొన్నవోలు సుధాకర్‌ను పంపించారు హైకోర్టుకు. నిర్మాణంలో వున్న మా వైకాపా పార్టీ ఆఫీసును కూల్చకండి అంటూ.. ప్రమాణస్వీకారం రోజు, నిన్న. స్టే ఇవ్వలేదు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోర్టు సెలవిచ్చింది. కానీ పొన్నవోలు తాజాగా ప్రెస్మీట్ పెట్టి రాజకీయంగా దీనిని […]

Read More

పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు

మొన్నటి ఎన్నికలను సవాల్ గా తీసుకుని కార్యకర్తలు, నేతలు పార్టీని విజయతీరానికి చేర్చారు కార్యకర్తలు బలంగా ఉంటేనే…పార్టీ బలంగా ఉంటుంది…వారిని గౌరవిస్తాం కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమార్కులకు టీడీపీలోకి నో ఎంట్రీ బీసీ నేతలనే పార్టీ అధ్యక్షులుగా, స్పీకర్ గా ఎన్నుకున్నాం – పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన […]

Read More

బీఎల్‌సీ మోడ‌ల్‌లో 2.70 ల‌క్ష‌ల ఇళ్ల‌ను మంజూరు చేయండి

* కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి ఢిల్లీ: 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని […]

Read More

ర‌క్ష‌ణ శాఖ భూమ‌లు బ‌ద‌లాయించండి

* వ‌రంగ‌ల్ సైనిక స్కూల్ అనుమ‌తులు పున‌రుద్ధ‌రించండి * ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ :  హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,500 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి […]

Read More

తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు

తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఆశించాను శ్రీశైలం హైడల్ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి సమీక్ష శ్రీశైలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శ్రీశైలం: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. […]

Read More

ఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం నిందితులను ఇప్పటికే రిమాండ్ చేశారు.. పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటాం ఈశ్వరమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది, ఆదుకుంటుంది మంత్రి జూపల్లితో కలిసి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నాగర్ కర్నూలు జిల్లా, […]

Read More

రెండు కోట్లు ఖర్చు పెట్టే నిర్ణయం కోసం 60 కోట్లు పోగొట్టుకోవడం అర్థం లేని పని

శ్రీశైలం హైడల్ జెన్కో నాలుగో యూనిట్ పనులకు టెండర్లు స్వీపర్ నుంచి సి ఈ వరకు ఒక కుటుంబం.. అందరం కలిసి సంపద సృష్టిద్దాం ఏ సమస్య వచ్చినా వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ జెన్కో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శ్రీశైలం: షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో మరమ్మతుకు గురైన యూనిట్ 4 పనులకు […]

Read More

సీఎం అంటే కరెక్టింగ్ మాస్టర్.. కటింగ్ మాస్టర్ కాదు

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, కరెక్టింగ్ మాస్టర్. మా ప్రభుత్వంలో నిరుపేదలకు మరియు అర్హులకే సంక్షేమ పథకాలు. దుబారాకు దూరంగా పథకాల అమలు.కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ పథకాలు అమలు మరియు రాష్ట్ర అభివృద్ధి రెండు ఈ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలు. రైతు భరోసా అలస్యం […]

Read More

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

– ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటు లోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను […]

Read More

ఎంపిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేశినేని చిన్ని

ఢిల్లీ: పార్ల‌మెంట్ లోక్ స‌భ‌లో సోమ‌వారం విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్ర‌మాణ స్వీకారం చేశారు. విజ‌య‌వాడ ఎంపిగా కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్ ప్ర‌మాణం చేయించారు. త‌న ప్ర‌మాణాన్ని కేశినేని శివ‌నాథ్ అను నేను అంటూ తెలుగులో చేశారు. త‌న పేరు పిల‌వ‌గానే కేశినేని శివ‌నాథ్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు స‌భ‌లోని […]

Read More