Mahanaadu-Logo-PNG-Large

వైసీపీ దాడి బాధితులకు పరామర్శ

వినుకొండ, మహానాడు : వినుకొండ మండలం నాగులవారం గ్రామంలో అరాచక దాడుల్లో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.