వైఎస్‌పై కేసు పెట్టించింది నువ్వు కాదా జగన్‌?

–చార్జ్‌షీట్‌లో ఆయన పేరు చేర్చమని పిటిషన్‌ వేయలేదా… -అందుకు సాయంగా పొన్నవోలుకు అడ్వొకేట్‌ జనరల్‌ ఇవ్వలేదా… -కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలాడావు… -చెల్లి దుస్తులపై వ్యాఖ్యలా…సభ్యత..సంస్కారం ఉందా? -వైఎస్సార్‌కు వారసుడివి కాదు…మోదీకి వారసుడివి -మీ చెల్లెళ్లు అంటే రోజా, రజినీ…నీకు బంధువులు… -అవినాష్‌ చిన్న పిల్లాడా జ్ఞానం ఉందా? -జగన్‌ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి కౌంటర్‌ -అన్నాచెల్లెళ్ల మధ్య రాజుకున్న పులివెందుల వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో […]

Read More

సంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది

రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పుచేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేతకాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్దకాలం నుంచి నిరూపిస్తూనే […]

Read More

వైద్యులను వేధించి చంపిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి

-ఈసారి వస్తే అవయవాలు కూడా అమ్మేస్తాడు -నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు -ఆర్‌ఎంపీ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం నరసరావుపేట, మహానాడు: సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. అలాంటి వృత్తి నుంచి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుం టానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని […]

Read More

ముస్లిం సోదరులకు అండగా ఉంటా

-ఆటోనగర్‌లో నీటి సమస్య పరిష్కరిస్తా -గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని -మోటార్‌ ఫీల్డ్‌ సోదరులతో సమావేశం గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు నిర్ణయం జరిగింది. పొత్తు వల్ల ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్య ఉండదని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరులోని ఆటోనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన మోటార్‌ ఫీల్డ్‌ సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]

Read More

నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్‌ కో ఆర్డినేటర్‌గా జంగా

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్‌ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా కూడా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని జంగా ఈ సందర్భంగా చెప్పారు.

Read More

దర్శి ప్రాంత అభివృద్ధే కూటమి లక్ష్యం

-ప్రజల ఆదరణ చూస్తే ఆనందంగా ఉంది -గెలిపించే బాధ్యత తీసుకుంటే ప్రజాసేవ చేస్తా -కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం ఆరవల్లిపాడు, తెల్లపాడు, నల్ల బూతులపాడు గ్రామ పంచాయతీలలో గురువారం ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. పొలాలకు డొంక రోడ్లన్నీ గ్రావెల్‌ రోడ్లుగా మారుస్తామని, తాగునీటి కష్టాలు తీర్చి మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి లక్ష్యమని […]

Read More

చెల్లి అడుగుతున్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి

-అన్నమయ్య గేటును కొట్టుకుపోయేలా చేసి అమాయకుల్ని చంపాడు -ధరల బాదుడు, ఛార్జీల వాతలు, పన్నుల భారాలు తప్ప జగన్ సాధించిందేంటి? -హంద్రీనీవా, గాలేరు-నగరి గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు -హంతకున్ని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం -అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనను పున:సమీక్షించి ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తా -రైల్వే కోడూరు […]

Read More

పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ నామినేషన్‌

పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న భాష్యం ప్రవీణ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా అశేష ప్రజానీకం మధ్య ర్యాలీ గా అమరావతి పట్టణం అంబేద్కర్‌ కూడలి నుంచి బయలుదేరారు. అమరావతి అంబేద్కర్‌ విగ్రహ కూడలి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ లింగాపురం, పరస, 75 తాళ్లూరు మీదు గా పెదకూరపాడు అంబేద్కర్‌ విగ్రహ కూడలి, పెదకూరపాడు తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో […]

Read More

మాఫియా పాలనపై జనంలో తిరుగుబాటు మొదలైంది

జగన్‌ పాలన నుంచి విముక్తి రాబోతోంది ఫ్యాన్‌ రెక్కలు విరగటం ఖాయం…కూటమి రావటం తథ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సైకో పాలనను తరిమికొట్టి ఓడిరచేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్‌ రెక్కలు […]

Read More

వైసీపీ దాడి బాధితులకు పరామర్శ

వినుకొండ, మహానాడు : వినుకొండ మండలం నాగులవారం గ్రామంలో అరాచక దాడుల్లో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

Read More