Mahanaadu-Logo-PNG-Large

టీడీపీలోకి వైసీపీ నాయకుడు

అమరావతి: బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చీరాల గోవర్ధన్‌రెడ్డి వైసీపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరారు. నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గోవర్ధన్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.