తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉండగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేసి శిలాఫలకాన్ని పగులగొట్టారు.
తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉండగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేసి శిలాఫలకాన్ని పగులగొట్టారు.
© Mahanaadu 2023 | All Copyrights Reserved