Mahanaadu-Logo-PNG-Large

ఇప్పటంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉండగా రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేసి శిలాఫలకాన్ని పగులగొట్టారు.