రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఇచ్చిన జీవో 35ను నిలిపేయాలని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపారు.సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాది ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో 35 అమలు కోసం నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 5న తాను […]
Read More‘అమరావతి’ పాఠం తొలగింపు
విజయవాడ: పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే […]
Read Moreమూడు షెడ్యూల్స్ లో ఆటో రజిని సినిమా చిత్రీకరణ
– కెమెరా స్విచ్ ఆన్ చేసిన మంత్రి కొడాలి నాని – తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్, అక్టోబర్ 6: తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఆటో రజిని సినిమా చిత్రీకరణ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ జరగనుంది. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీమహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి. జే నిర్మిస్తున్న […]
Read Moreఈడీ చేతికి ‘ఐన్యూస్’ ఛానల్…
తెలుగులో మరో న్యూస్ ఛానల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్ అక్రమాస్తుల కేసులో ‘సాక్షి’ పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఐన్యూస్ ఛానల్ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఐన్యూస్ ఛానల్ను ఇంటెగ్రేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ 4.39 […]
Read More