విశ్వసుందరి 2021 కిరిటాన్ని హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. టాప్ 5లో నిలిచిన ఈమె… అందర్నీ దాటుకుంటూ.. కిరీటాన్ని గెలుచుకున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత.. భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తా, 2021లో హర్నాజ్ కౌర్ నిలిచారు. ఈ పోటీలు ఇజ్రాయెల్ లో జరిగాయి. బాలీవుడ్ నటి […]
Read Moreవెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తతకు ముందుకొచ్చిన నాగార్జున
• అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన కింగ్ నాగార్జున • ప్రతి ఒక్కరు ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటి 2021 కి ఫినిషింగ్ ఇవ్వాలని పిలుపు • బిగ్ బాస్ హౌస్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మొక్క • కోట్లది మొక్కలు నాటిన సంతోష్ కుమార్ కి బిగ్ బాస్ అభినందనలు మీరు ఇప్పటి వరకు ఓ మూడు కోట్ల వరకు మొక్కలు నాటారా ? […]
Read Moreస్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన శిద్దా రాఘవరావు
గుళ్ళాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో కరి పూర్ణచంద్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వీవా స్టోన్ ఆర్టిసన్స్ హెచ్ ఆర్ టేక్నాలజిస్ వారి స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు మరియు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంద్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ శిద్దా సుధీర్ కుమార్,యువ నాయకులు కరణం వెంకటేష్ .ఈ సందర్భంగా రాష్ట్ర మాజీమంత్రి […]
Read More