మార్కాపురం: చెక్కు బౌన్స్ కేసు నిమిత్తం సినీ నటులు సుమంత్, ఆయన చెల్లెలు సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. మాచర్లకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు నరుడా డో నరుడా చిత్రానికి నిర్మాత వ్యవరిస్తున్న సుప్రియకు పెట్టుబడి పెట్టారు. ఇందుకు గాను అ చిత్ర హీరో సుమంత్, నిర్మాతగా వున్న ఆయన చెల్లెలు సుప్రియ లు ఇద్దరు జాయింట్ అక్కౌంట్ తో సినిమా ఇన్వెస్టర్ కారుమంచి శ్రీనివాసరావు కు ఇవ్వాల్సిన […]
Read Moreజగన్తో ఫ్లిప్కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి భేటీ
– రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ – రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చిన సీఎం – విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలన్న ముఖ్యమంత్రి – ఐటీ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్న సీఎం – సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఫ్లిప్కార్ట్ – ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే – విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న ఫ్లిప్కార్ట్ అమరావతి: ప్రముఖ […]
Read Moreవరంగల్ లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న ఐటి దిగ్గజం జెన్పాక్ట్
తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్పాక్ట్ ప్రతినిధి బృందం మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన సీఈఓ ఈ మేరకు ప్రకటన చేశారు. […]
Read Moreఏలూరి దివ్యేష్ కి గ్లోబల్ ఫేమ్ యువ పారిశ్రామికవేత్త అవార్డు
భారతదేశంలో ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను పరిచయం చేసిన ఘనత ◆ చిన్న వయసులోనే స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించినందుకు అవార్డు ◆ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషాబసు చేతుల మీదుగా అవార్డు ప్రధానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను ప్రవేశపెట్టిన ఏలూరి దివ్యేష్ కు అరుదైన పురస్కారం లభించింది. పదహారేళ్ల వయసులోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకుని […]
Read Moreజీవో 35 రద్దు పిటీషనర్లకు మాత్రమే వర్తింపు
– తీర్పు కాపీలో స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు – హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ టిక్కెట్ రేట్ల జీవో 35 పై హైకోర్టులో వేర్వేరుగా మూడు రిట్ పిటిషన్లు. మూడు పిటీషన్లకు కలిపి ఒకే సారి విచారణ,తీర్పు వెలువరించిన కోర్టు. తెనాలిలో నాలుగు ధియేటర్లు,చోడవరంలో ఒక ధియేటర్ తో కు పాత పద్దతిలో అనుమతి. ఉత్తరాంధ్ర,తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 ధియేటర్లకూ తీర్పు వర్తింపు. ఈ ధియేటర్లకు మాత్రమే జీవో […]
Read Moreప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా గురువారం హైదరాబాద్, కోఠి […]
Read Moreమద్యం సేవించి ఆరేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నల్గొండ: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు.ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం……… కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన చలకపల్లి రమేశ్(27) తన స్నేహితుడి బంధువుల ఇంటివద్ద జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం మద్యం సేవించి ఆ గ్రామంలోని సంబంధిత బంధువులకు చెందిన ఆరేళ్ల చిన్నారిని మాయమాటలతో దగ్గరకు పిలుచుకున్నాడు. మద్యం మత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆ […]
Read Moreశ్రీకాళహస్తీశుని సేవలో నందమూరి బాలయ్య
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని బుధవారం ప్రముఖ సినీ కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ నేతలు, ముక్కంటి ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. […]
Read More