థియేటర్లపై ఆంక్షలు..పొలిటికల్‌ ర్యాలీలపై ఎందుకు ఉండవు?: ఆర్జీవీ

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు, వేడుకల నిర్వహణ, సినిమా థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే మరి కొన్నినెలల్లో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఒమిక్రాన్‌ విస్తరిస్తోన్న వేళ రాజకీయ పార్టీలు సభలు ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం […]

Read More

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

“రెక్కీ” ఫస్ట్ లుక్ విడుదల వేడుకలో చిత్ర బృందం!! “స్నోబాల్ పిక్చర్స్” పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”. “కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు” అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ… ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా… క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా… ఇప్పటివరకు తన కెరీర్ లోనే […]

Read More

‘సమాజ్ వాదీ’ సెంట్ వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్

284 కోట్ల నగదు స్వాధీనం విచారణలో చాలా ప్రశ్నలకు జైన్ మౌనం 400 కిలోల బంగారాన్ని విక్రయించినట్టు వెల్లడి పన్నులు మినహాయించుకుని మిగిలింది ఇవ్వాలని వినతి 250 కిలోల వెండి, 25 కిలోల బంగారం స్వాధీనం పన్నులు ఎగవేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ […]

Read More

వ్యక్తిత్వంలో వజ్రం-మన జాతికి దొరికిన రత్నం రతన్ టాటా

డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ […]

Read More

శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి

– అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ కలియుగ దైవం కొలువైన శ్రీ వెంటకేశ్వర స్వామి పుణ్య క్షేత్రం తిరుమల.నిన్న శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నిన్న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినిత్ శరన్, సంజయ్ కిషన్ కౌల్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి మలయప్పస్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. […]

Read More