తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

– తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న డెయిరీ దిగ్గజం అమూల్ – దక్షిణ భారతదేశంలో అమూల్ ఏర్పాటు చేయనున్న తొలి ప్లాంట్ ఇదే తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు 500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఈరోజు అమూల్ కంపెనీ […]

Read More

కిడాంబి శ్రీకాంత్ కు ఐదెకరాల భూమి కేటాయించిన సీఎం జగన్

తాడేపల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిడాంబి శ్రీకాంత్‌.ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని శ్రీకాంత్‌ సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీకాంత్‌ను ఘనంగా […]

Read More