మహబూబాబాద్: ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే……… గడ్డిగూడెం తండాకు చెందిన రామ్కుమార్ స్థానికురాలైన శిరీష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేండ్ల క్రితం పెళ్లి చేసుకోగా, […]
Read Moreనిజమైన భారతీయుడు యేసుదాసు
– దేశభక్తికి నిలువెత్తు చిరునామా ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్ లో క్లాసు చెబుతున్న టీచర్ ” ప్రపంచంలో ఒక్క క్రైస్తవులు మాత్రమే స్వర్గానికెళుతారని చెప్పారు. అది విన్న ఒక బాలుడు ఎందుకో ఇబ్బందిగా ఫీలయ్యాడు.కాసేపటికి తరువాత పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి “నానా క్రైస్తవులు మాత్రమే స్వర్గానికి కెళుతారంటకదా?? నాకున్న స్నేహితులందరూ హిందువులే మరి స్వర్గంలో ఎవరితో ఆడుకోవాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన ఆ అబ్బాయి తల నిమురుతూ […]
Read More