శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం, శివం, సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి […]
Read Moreకొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
34 సంవత్సరాల తరువాత, విద్యా విధానంలో మార్పు వచ్చింది. కొత్త విద్యా విధానం యొక్క ముఖ్య మైన లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి: 5 సంవత్సరాల ప్రాథమిక 1. నర్సరీ @4 సంవత్సరాలు 2. జూనియర్ KG @5 సంవత్సరాలు 3. శ్రీ కెజి @6 సంవత్సరాలు 4. 1 వ @7 సంవత్సరాలు 5. 2 వ @8 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రిపరేటరీ 6. 3 వ […]
Read More