టీవీ నటి శ్రీవాణి గ్రీన్ఇండియా చాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన టీవీ నటి శ్రీవాణి. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని శ్రీవాణి కోరారు.అనంతరం టివి ఆర్టిస్ట్స్ నవీన,హిమజ,శివజ్యోతి ముగ్గురికి […]

Read More

తెల్ల బంగారంగా మారిన పత్తి

– రికార్డు స్థాయిలో ధరలు – స్పిన్నింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్ధకం ( వీఆర్) తెల్ల బంగారం నిజంగానే బంగారం అయింది. రైతు కళ్లల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రకృతి అనుకూలిస్తే రైతు పంట పండేదే. ఇది ఈ ఏడాది ఆంధ్రరాష్ట్రంలో పత్తి బంగారమైన ఆనంద హేల బంగారం అంటున్నామంటే ఆ స్థాయిలో గిట్టుబాటు ధర ఉందని అర్థం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్తి క్వింటా ధర 10 […]

Read More