– 11 కిలోల యాంపిటమైన్ డ్రగ్స్ స్వాధీనం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. రోజుకో మార్గంలో నేరస్థులు ఇతర దేశాల నుంచి అక్రమంగా రూ.కోట్ల డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. చెన్నై-గుమిడిపూడి జాతీయ రహదారిపై వాహనాన్ని తనిఖీ చేయగా రూ. కోట్ల డ్రగ్స్ బయటపడింది. ఈ తనిఖీల్లో 11 కిలోల […]
Read Moreమహిళపై భర్త అత్యాచారం చేస్తుంటే భార్య వీడియో తీసింది
– విజయవాడలో దారుణం కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించిన దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు […]
Read Moreతెలంగాణ రాష్ట్రానికి రానున్న మరో ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ వరుసలోనే ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ యం యం సి కంపెనీ బాష్ హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో హైదరాబాద్ లో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు తెలిపింది. కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కే తారకరామారావు బాష్ […]
Read More