– బాటసింగారం స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పేపర్ లీక్ – కాలేజ్పై కేసు నమోదు హైదరాబాద్: పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడం కలకలం రేపుతోంది. ఈనెల 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బోర్డు గుర్తించింది. ప్రశ్నాపత్రాల లీక్ను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపల్స్ ఈ విషయంపై బోర్డుకు సమాచారమిచ్చారు. బాటసింగారం స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పేపర్ లీక్ అయిందని, […]
Read More