– డ్రగ్స్ కేసులో ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే – ప్రతిభ, అవినాష్ డిగ్రీ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల అరెస్ట్ – ఓయో రూమ్ల్లో ప్రైవేట్ పార్టీలు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఓయో రూమ్ల్లో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. […]
Read Moreజియోకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్
అమరావతి: టెలికాం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య రీతిలో స్వల్ప వ్యవధిలో దూసుకెళ్లిన రిలయన్స్ జియోకు తాజాగా గట్టి షాక్ తగిలింది. అది కూడా జనం చేతిలోనే. ఏ ప్రజలైతే జియో కనెక్షన్ కోసం వెర్రెత్తిపోవటమే కాదు.. సిమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచొని మరీ సొంతం చేసు కున్నారో.. అదే జియోకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన వైనం తాజాగా బయట కు వచ్చింది. గత […]
Read More