ఫీచర్ ఫోన్లు ద్వారా బాంక్ లావాదేవీలు

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే గానీ డిజిటల్ పేమెంట్స్ అంటే భీమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆప్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోడానికి అవకాశం లేదు.కానీ దేశంలో ఇంకా ఫీచర్ ఫోన్స్ అంటే సాధారణ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య సుమారు 40 కోట్లు ఉంది. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, తక్కువ ఆదాయం గల పట్టణ వాసులు ఉపయోగిస్తున్నారు. అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ […]

Read More

రసాయన రహిత ప్రకృతి సాగు పట్ల మొగ్గు చూపాలి

-గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సందేశాత్మక చిత్రం అమృత భూమి పోస్టర్ ఆవిష్కరణ రసాయన రహిత ప్రకృతి సాగు పెరగవలసిన అవశ్యకత ఉందని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజంలో మరింత అవగాహన కల్పించవలసి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సమితి ఆర్థిక సహకారంతో సహజ వ్యవసాయం, రైతుల […]

Read More