-పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు -ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్ ఛార్జీ 10రూ. గా నిర్ధారణ -ఎక్స్ప్రెస్ సర్వీసులపై రూ. 5 పెంపు -ఏపీ బస్సుల్లో రూ. 10 పెంపు -డీజిల్ సెస్ కింద పెంపు -ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజయవాడ : డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ […]
Read Moreపరిశ్రమలపై సుంకం దెబ్బ!
– పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారులపై అదనంగా ఏడాదికి రూ.2,300 కోట్ల భారం – చిన్న వాణిజ్య వ్యాపారులపై రూ.322.33 కోట్ల భారం – అదనంగా కొత్తగా 94 పైసలు భారం – ఉత్తర్వులు విడుదల చేసిన విద్యుత్ శాఖ అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మరో షాక్ ఇచ్చింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరెంట్ కోతలను అమలు చేస్తోంది. మూలిగే నక్కపై […]
Read Moreఈ శకుని.. నటనకు గని
ఐన పనులకైతే ఏమో గాని కాని పనులకు అమ్మ తమ్ముణ్ణి మేనమామని నేనున్నానుగా.. ఈ డైలాగ్ ఆనాటి మహాభారతంలో శకుని చెప్పి ఉంటాడో లేదో నీ అంత కర్కశంగా.. ఇంత క్రూరంగా..? చిత్రంగా ఒక కనుబొమ్మ పైకి లేపి టాపు లేపేసావు కదయ్యా దానవీరశూరకర్ణని.. నువ్వేగా కలియుగ శకుని మామవని.. నాడు మేనల్లునికి జరిగిన పరాభవానికి మామ ప్రతీకారం తీర్చుకున్న విధమిదా హుర్రే హుర్రే.. అని జగమెల్ల కొనియాడలేదా నీ […]
Read More