– చిరు, పవన్, రాంచరణ్ అభిమానుల సదస్సులో అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు విజయవాడ: అభిమానులు పవన్ కల్యాణ్తో నడుస్తారని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. విజయవాడలోని మురళి ఫార్చూన్ హోటల్లో పవన్, చిరు, రామ్చరణ్ అభిమానులు సమావేశం నిర్వహించారు. 2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే తమ లక్ష్యమని స్వామినాయుడు తెలిపారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు […]
Read Moreఆయన కలం.. వాగ్దేవి ఘంటం!
వేటూరి రాసినట్టే.. ఆయన పాట పంచామృతం.. అక్షరాల ప్రవాహం.. భావాల సందోహం.. ఆ మహాకవి దూరమైనా మన హృదయ తంత్రులను మీటుతూనే ఉంటుంది అహరహం..! మల్లె కన్న తెల్లన మా సుందరరామ్మూర్తి మనసు తేనె కన్న తీయని ఆయన పలుకు అన్నట్టు.. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.. అంటూ మొదలైంది ఆయన సినీ ప్రయాణం ఆనాటి నుంచి ఆయన కలమే అయింది పాటకు ప్రమాణం..! ఆయన పాట ప్రేమకు పట్టాభిషేకం.. భక్తికి […]
Read More