-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో బాలికల జట్టు బోణి -40 – 28 స్కోర్ తో ఆంధ్రా పైచేయి హర్యానాలో ఈ నెల 3వ తేది నుండి 13వ తేది వరకు జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021-22 లో భాగంగా ఈ రోజు బాలికల కబడ్డీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ టీమ్ 40 – 28 స్కోర్ తో చండీఘర్ టీంపై ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా […]
Read Moreనటరాజ పాద సుమరజం.. అదే కమలిజం..!
(సాగరసంగమం సినిమాకి నలభై..03.06.1983) గుర్తింపునకు నోచుకోని ఓ కళాకారుడి వేదన.. ప్రేమ దూరమై.. బ్రతుకు భారమైన_ ఓ నిర్భాగ్యుడి మౌనరోదన.. కష్టనష్టాల సమాగమం.. సాగరసంగమం.. కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం.. నవరస నటనం.. జతియుత గమనం.. ఎంత అద్భుతమైన నర్తనం ఇంకెంత అపురూపమైన నటనం.. కమల్ కే చెల్లిన అభినయం కళాతపస్వి మాత్రమే చెయ్యగలిగిన మథనం సాగరసంగమం! వేయ్ వేలా గోపెమ్మల మువ్వాగోపాలుడే.. ఆ ముద్దు […]
Read Moreరిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కే బ్యూటీ
-భారతదేశ వ్యాప్తంగా జనరల్ ట్రేడ్ మరియు ఆధునిక వర్తకం లోనికి ప్రవేశిస్తూ కే బ్యూటీ తన రిటెయిల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది -భారతదేశ వ్యాప్తంగా అందం తలుపులు తెరుస్తూ కే బ్యూటీకి ప్రాప్యతను విస్తృతం చేయడానికి కత్రినా కైఫ్ మరియు నైకా ప్రణాళికలను విడుదల చేశారు -పంపిణీలో ఈ విస్తరణ కే బ్యూటీ యొక్క ఉన్నత స్ఫురద్రూప అనుభవాన్ని మేకప్ ద్వారా భౌతిక -సంభాషణను కోరుకునే విస్తృత వినియోగదారుల పటిష్ట పరిధి […]
Read MoreSSC పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు
– గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి వెల్లడి SSC పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబర్ 55, పాఠశాల విద్యాశాఖ విభాగం, ది. 27-08-2021ను అనుసరించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 నుండి గ్రేడ్ ల స్థానంలో […]
Read More