తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ టీటీడీ కి కోటి యాభై లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీతో ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు సి భాస్కర్ […]
Read Moreరమ్యమైనకృష్ణ..!
కన్నాంబ.. పల్నాటి గడ్డను శాసించిన నాయకురాలు నాగమ్మకు తొలినాటి రూపం.. భానుమతి.. అదే నాగమ్మకు మరోనాటి ఉగ్రరూపం.. ఆ ఇద్దరి కలగలుపై.. మాహిష్మతి మేలుకొలుపై.. ఆధునిక భారతంలో రాచరిక దర్పానికి.. రాణివాస గాంభీర్యానికి.. నిలువెత్తు రూపమై… నిలిచిన శివగామి.. భారతీయ సినిమాలో అభినయ అగ్రగామి.. రమ్యకృష్ణ..ఆమె కళాతృష్ణ! అంతకు కొంచెం మునుపు.. రజనీకాంతునికే మైమరపు.. ఓ మెరుపు..నీలాంబరి.. తలైవాదే అందమైన స్టయిల్.. ఆయనను మించిన పొగరు.. ఎలా ఉంది నా […]
Read Moreకెవి రెడ్డి రూటే వేరు
(వెలగపూడి గోపాలకృష్ణ) స్క్రీన్ ప్లే అంటే కె.వి.రెడ్డి గారి దగ్గరే చూడాలంటారు. ఒక్క సీను కూడా అనవసరం అనిపించదు. మాయాబజార్ 3 గంటల సినిమా ముప్పావు గంటే చూసినట్లుంటుంది! గుణసుందరి కథ తీసేటప్పుడు ఒక సీన్లో డైలాగులు స్టాప్ వాచ్ పెట్టుకుని ఎంత టైం పడుతుందో చూసుకునేవారు. అసిస్టెంట్ నోట్ చేసుకుని 2 నిముషాలన్నాడు. ఇంకో అర నిముషం కలపండి…ఇక్కడ రాజుగా యాక్ట్ చేసేది గోవిందరాజు సుబ్బారావు గారు…ఆయన మెల్లగా […]
Read More