ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డిపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్లో దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బ్యాంకుల నుంచి రూ. 600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలం కావడంతో రుణ సంస్థలు, కంపెనీ నిర్వహణకు సహకరించిన రుణ సంస్థలు (ఆపరేషనల్ రుణ దాతలు) ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి బ్యాంక్ ఆఫ్ […]
Read More