-ఏపీ ప్రభుత్వం అనుమతి -సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య -టికెట్ ధరలు పెంపు కోసం అనుమతి కోరిన మైత్రీ మూవీ మేకర్స్ -రూ.70 వరకు పెంచుకుంటామని విజ్ఞప్తి -రూ.45 వరకు పెంచుకోవచ్చన్న ఏపీ సర్కారు -తెలంగాణలో ఆరో షోకి అనుమతి ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వస్తుండడంతో బాక్సాఫీసు వద్ద కోలాహలం తప్పదనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా, చిరంజీవి నటించిన […]
Read More