యాదవుల సంఘం కరాటే కళ్యాణి కళ్యాణికి షోకాజ్ నోటీసులు పంపిన మంచు విష్ణు తెలంగాణ లోని ఖమ్మం లో శ్రీకృష్ణుడు రూపంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పుడు వివాదం నెలకొంది.దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఏర్పాటు చేస్త ధ్వంసం చేస్తామని అఖిల భారత యాదవ సమితి హెచ్చరిక జారీ చేసింది.ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, లేదంటే […]
Read More