Why KCR silent against Revanth?

Questions BJP Spokesperon BJP national spokesperson and former MP Zaffar Islam wondered why BRS president and Chief Minister K. Chandrasekhar Rao is silent in ‘Note for vote’ case against Telangana Pradesh Congress Committee (TPCC) president A Revanth Reddy and what prevented him from taking action. He has accused that this […]

Read More

చంద్రబాబుకు జన”నీరాజనం”

చంద్రబాబును తిలకించేందుకు రోడ్డు పక్కనే పడుకున్న ప్రజలు గతంలో ఎన్టీ రామారావును తిలకించేందుకు పోటీపడిన జనం ఇప్పుడు మళ్లీ అదే దృశ్యం పునరావృతం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన తరువాత ఆయనకు ప్రజలు స్వాగతం పలికేందుకు పోటెత్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. […]

Read More

వైసీపీ నేతలు సిగ్గు, శరం వదిలేశారు

ర్యాలీకి వచ్చిన జన ప్రభంజనం చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారు ఈ భూమ్మీద తానే అపర మేధావినన్నట్టు సజ్జల తీరు ప్రజాబలం ఉన్న నాయకుడు చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలు పోగును కూడా పీకలేరు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై వైసీపీ నేతల్ని ప్రజలు చీకొడుతున్నా..ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు.ఈ భూమ్మీద […]

Read More

అధికారంలోకి రావడానికి తాడేపల్లి ప్యాలెస్ పిల్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు బుధవారం నాడు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారి కార్యాలయం నందు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు మరియు పోలింగ్ బూత్ ఏజెంట్లు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ముసాయిదా ఓటర్ లిస్టును పోలింగ్ బూత్ ఏజెంట్ క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. యుద్ధానికి […]

Read More

అన్ని రాష్ట్రాల రైతులం కలిసి కేసీఆర్ ను ప్రధానిని చేస్తాం

కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గ్యారెంటీలు అని అబద్ధాలు చెప్తుంది మేము నమ్మి పోస పోయాం…మీరు మోసపోకండి – కర్ణాటక రైతు నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు..కరెంట్ బిల్లులు కడుతున్నం రైతు కోసం కేసిఆర్ లా ఆలోచించే నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు యావత్ దేశ రైతాంగానికే భరోసా కేసిఆర్ తెలంగాణ ప్రజలు కేసిఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయండి…రానున్న రోజుల్లో అన్ని […]

Read More

ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీకాంత్ కుటుంబాన్ని రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి

-అన్నదాత ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే -కాంగ్రెస్ పార్టీ తరుపున రూ.50 వేల సహాయం అందజేత – పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడ / పల్నాడు – పత్తి, మిర్చి సాగుతో తీవ్ర నష్టాలు పాలై ఆత్మహత్య చేసుకున్న.. రైతు శ్రీకాంత్ కుటుంబాన్ని రూ.25 లక్షల నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం.. రచ్చమలపాడులో […]

Read More

Guv,CM give away Dr YSR Awards

Vijayawada, Nov 1: Dr. YSR Lifetime Achievement and Dr. YSR Achievement Awards-2023 were presented to 27 individuals and institutions for their invaluable contribution to the fields of agriculture, arts and culture, Telugu language and literature, sports, medical and health, media and social service. The presentation of the awards for the […]

Read More

బిజెపిని ముంచనున్న ధరల స్థిరీకరణ ద్రవ్యోల్బణం

బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో పాటు ఇంధన ధరల పెంపు, ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరల పెరుగుదల, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, తదితర అంశాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈసారి కమలం పార్టీకి బుద్ధి […]

Read More

మీ వ్యక్తిగత వివరాలు భద్రమేనా?.. చూసుకోండి!

– వ్యక్తిగత సమాచార గోప్యతకు ఎసరు పెట్టారు ఈ మధ్యకాలంలో వ్యక్తిగత సమాచార గోప్యత అన్నది దేవత వస్త్రంగా తలపిస్తున్నది. సమాచార భద్రత అనేది ఒక ఊహ లా మిగిలింది. ఆధార్ డేటా లీక్, భారీ డేటా ఉల్లంఘన డార్క్ వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదించిన ప్రకారం, 81.5 కోట్ల మంది భారతీయులు వ్యక్తిగత గుర్తింపు సమాచారం డార్క్ […]

Read More

అంబటి రాంబాబుకు కుంపటి రత్న.. రోజాకి కోతలరత్న..గుమ్మనూరు జయరాంకి జూదరత్నఇవ్వాలి

– వైసీపీలోనే అన్ని రకాల కళాకారులున్నారు -వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ అవార్డులవ్వాలి – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్ వివిధ రంగాలలో ప్రముఖులను గుర్తించి వైయస్ ఆర్ అచీవ్ మెంట్ అవార్డులు అందజేస్తున్న సీఎం జగన్ రెడ్డి తన క్యాబినెట్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలల్లో ఉన్న కళను కూడా గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలి. రాత్రింభవళ్లు ఇసుక దోపిడి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డికి ఇసుక […]

Read More