నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ మంజూరీ చేయడం ద్వారా, న్యాయ స్థానాలపై ప్రజలకున్న నమ్మకాన్ని పునర్జీవింపజేసే తీర్పు న్యాయమూర్తి ఇచ్చారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం పై ఉన్న నమ్మకం, న్యాయస్థానాలపై ఉన్న గౌరవంతో ఆలస్యం జరిగినప్పటికీ, న్యాయమే గెలుస్తుందని నేను […]
Read MoreMP GVL meets Railway Board Chairperson and seeks a thorough probe into Kothavalasa train accident
Railway Chairperson agrees to GVL’s demand for a train safety/ security review in East Coast Railway Zone Continuing his efforts towards improving train safety in East Coast Railway Zone, BJP Rajya Sabha MP Shri GVL Narasimha Rao met Railway Board Chairperson Smt.Jaya Varma Sinha in Delhi and requested her for […]
Read Moreకోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఆరోగ్యపరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు
-పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ కలవరు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల 52 రోజుల పాటు జైల్లో ఉన్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతోపాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిద దేశాల్లోని […]
Read Moreచంద్రబాబును చూసి భావోద్వేగానికి గురైన కార్యకర్తలు
-బెయిల్ తీర్పుతో ఆనందోత్సాహాల్లో కార్యకర్తల కేరింతలు -రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిన తెలుగుతమ్ముళ్లు కక్ష సాధింపే లక్ష్యంగా తప్పుడు కేసు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసినా.. ప్రజల్లో చంద్రబాబుకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేరని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు హోరెత్తించారు. దాదాపు 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించడం తప్ప ఏమీ సాధించలేరని జగన్ రెడ్డిని హెచ్చరించారు. చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ […]
Read Moreచంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు బెయల్పై స్పందించారు. చంద్రబాబుకి హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ […]
Read Moreఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే విచక్షణతో బెయిల్ ఇవ్వొచ్చు
– కీలక అంశాలను పేర్కొన్న హైకోర్టు అనారోగ్య కారణాల రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఉత్తర్వుల్లో ఉన్నత న్యాయస్థానం వివిధ కీలక అంశాలను పేర్కొంది. అనారోగ్య కారణాల రీత్యా తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. మధ్యంతర బెయిల్ […]
Read Moreచంద్రబాబు మధ్యంతర బెయిల్పై హైకోర్టులో సీఐడీ తాజా పిటీషన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ తాజాగా ఏపీ హైకోర్టులో పిటీషిన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్పీలను నిరంతరం టీడీపీ అధినేతను అనుసరించే విధంగా చూడాలని పిటిషన్లో పేర్కొంది. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆంక్షలు విధించాలన్నారు. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయకూడదని కూడా పిటీషన్లో సీఐడీ పేర్కొంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మధ్యంతర […]
Read Moreమీ మద్దతుకు ధన్యవాదాలు: చంద్రబాబు
AP: ‘తెలుగు ప్రజలందరికీ నా నమస్కారాలు. అభినందనలు’ ఇవీ చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చాక మాట్లాడిన తొలి మాటలు. ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులు ఎక్కడికక్కడ నా కోసం సంఘీభావం తెలియజేశారు. పూజలు చేశారు. మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఏపీ, తెలంగాణలో రోడ్లపై చేసిన నిరసనలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధిని గుర్తించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read More