బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేకపోయారన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పురందేశ్వరి పర్యటించారు. పార్లమెంటు నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వెనకబడి […]
Read Moreవైస్సార్ జిల్లాలో కరువు లేదా? ఒక్క కరువు మండలం లేదా? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం?
-కేసీ కింద ఆరుతడి పంటలు వేసుకోమంటారు..నీరివ్వరు -కుందూలో నీరున్నప్పుడు చెరువులు నింపరు.. ఇప్పుడు నీరు ఇవ్వాలనుకున్న ఇవ్వలేరు -తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రెడ్యం సోదరులు ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లాలో 36 మండలాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలం గా ప్రకటించకపోవడం ప్రభుత్వం అవగాహనతనానికి, రైతు వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనం అని, అసలు జిల్లాలో కరువే లేదా? కరువు ప్రభుత్వానికి కనిపించదా? రైతాoగ అర్ధనాదాలు వినిపించడం లేదా? అని తెదేపా […]
Read Moreపాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం
– పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ న – తెనాలి మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్. బీహార్ దాణా స్కామ్ కంటే పెద్ద కుంభకోణం. 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారు. అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమే. పాడి […]
Read Moreనాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచింది ఎవరు జగన్ రెడ్డి?
– ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసా? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల నుంచి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లలో చేసిన దోపిడి ఒక్కోటీ భయటపడుతుండటంతో తన దోపిడిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడిపై రోజుకోక అక్రమ కేసు బనాయిస్తున్నారు. టీడీపీ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియా ద్వారా నాలుగున్నరేళ్లలో […]
Read Moreఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది
– దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయి?- టీడీపీ పొలిట్ -బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. జగన్ హయాంలో […]
Read Moreమా ధైర్యం పెద్దాయన అనుకున్నాను.. నీ మాటలతో కన్నీరు పెట్టించావు
తల్లి అంటే ఇష్టమా తండ్రి అంటే ఇష్టమా అని భువనమ్మ ని అడిగితే ఈ క్షణం లో ఇదిగో మీరు నన్ను వదిలి వెళ్ళాక నాకు నా కుటుంబానికి తల్లిగా తండ్రిగా అండగా నిలుస్తున్నాడే ఈ అన్న అంటే ఇష్టం అని చెప్పుద్దేమో భువనమ్మ. బావమరుదులు బతకకోరతారు అంటుంటే విన్నాం కానీ అలాంటి ఆప్యాయతల్ని అనురాగాల్ని కంటితో చూడలేమేమో అనుకున్నాం ఆ కొరత నిన్ను చూసే ఏ మనిషికి లేదు […]
Read Moreకేసీఆర్ అంటే..కాళేశ్వరం కరప్షన్ రావు
మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలితీసుకుంటే… ఆ ప్రాజెక్టే కేసీఆర్ను బలి తీసుకుంటుంది నాసిరకం పనులతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా కేంద్ర సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నకేసీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని ..కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలితీసుకుంటే.. ఇప్పుడు ఆ ప్రాజెక్టే కేసీఆర్ను బలి తీసుకుంటున్నదని […]
Read Moreసీఎం జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం
– సుపరిపాలన అందించడానికి ప్రజలు సీఎంని చేశారని మరిచిపోయిన జగన్ -ఉన్మాదిలా మారి చంద్రబాబుపై రోజుకో తప్పుడు కేసు బనాయింపు -పిచ్చి పీక్స్ కి చేరిన నేపథ్యంలో సీఎం కుర్చీలో ఉండడానికి జగన్ అనర్హుడు – దిగజారిన జగన్ మానసిక స్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలి -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ పిచ్చి జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరస్థాయికి చేరిందని, గవర్నర్ […]
Read MoreHalf of the Medigadda project has to be demolished
If KCR puts Kaleshwaram project in risk…that project itself will put KCR in risk KCR means..Kaleshwaram Corruption Rao Lakh of crores of public money is wasted with shoddy works KCR is carrying out IT raids on Congress leaders with the help of the Centre TPCC President Revanth Reddy TPCC president […]
Read MoreCM calls upon experts to debate water transfer
Visakhapatnam, Nov 2: Chief Minister YS Jagan Mohan Reddy called upon the Congress Plenary of the 25th ICID (International Commission on Irrigation and Drainage) to extensively debate the issue of water transfer during rainy season from one basin to another to have water preservation and sustainable use. Addressing the plenary […]
Read More