78 స్థానాలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం

సనత్‌నగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని ధీమా పుట్టిన గడ్డపై తలసానికి స్థానికుల ఆశీర్వాదం డిప్యూటీ స్పీకర్ పద్మారావును కలసి ఓటు అడిగిన బీఆర్‌ఎస్ అభ్యర్ధి తలసాని శ్రీనివాసయాదవ్ రాష్ట్రంలో 78 స్థానాలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని సనత్ నగర్ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ లో గల సాంబమూర్తి నగర్, ఆదయ్య, […]

Read More

కంటి వ్యాధి పేరుతో బెయిల్ పొంది విజయోత్సవ ర్యాలీలు సిగ్గుచేటు

ఎంపీ విజయసాయిరెడ్డి కంటి ఆపరేషన్ కోసం తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ వేడుకొని తీరా మానవత్వంతో బెయిల్ మంజూరు చేస్తే నిజం గెలిచిందంటూ టీడీపీ విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. జైలులో ఉన్నంతకాలం దోమలు కుడుతున్నాయంటూ, చర్మరోగాలతో ఇబ్బంది పడుతున్నానంటూ డ్రామాలాడి చివరకు మాయరోగం సాకుతో తాత్కాలిక […]

Read More

ఏపీలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం తీపికబురు

-ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు -ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 2: రాష్ట్రంలో ఉద్యోగార్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు అందించిందని, ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్ల విడుదలకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. నోటిఫికేషన్ లో బాగంగా 100 గ్రూప్-1 పోస్టులు, […]

Read More

చంద్రబాబు తప్పు చేయలేదనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే… ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది

-స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం చేయడం తప్ప 52 రోజుల్లో 50 పైసలైనా చంద్రబాబుకి వచ్చినట్టు జగన్ ప్రభుత్వం నిరూపించగలిగిందా? • చంద్రబాబుని తమ రాజకీయకుట్రలకు బలిచేయడానికి ఈ ప్రభుత్వం.. సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సృష్టించిన తప్పుడు ఛార్జ్ షీట్లు..వేసిన ఎఫ్.ఐ.ఆర్ లు న్యాయస్థానాలు వీళ్ల ముఖానే విసిరికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది • స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో […]

Read More

కసాయి ముఖ్యమంత్రి…కసాయి ప్రభుత్వానికి రాష్ట్రంలోని కరువు…రైతుల దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం

• కరువు మండలాలు ప్రకటిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవో నెం-4 నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు • కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై సమీక్ష చేయాలి • ముఖ్యమంత్రి.. మంత్రులకు అసలు ఆ మార్గదర్శకాలు ఏమిటో..కేంద్ర ప్రభుత్వ ఆలోచనలేమిటో కూడా తెలియవు • కేవలం 20 రోజుల్లోనే మొక్కుబడిగా కరువు మండలాలు ప్రకటించడం, రైతాంగంపై..వ్యవసాయంపై ముఖ్యమంత్రి.. […]

Read More

మన చుట్టూ అద్భుతాలు

అద్భుతాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అలాంటి చాలా వాటిని, వాటికి కారణమైన వ్యక్తులను మనం గమనించం. ప్రస్థుత రాజకీయాల్లో అలాంటి అద్భుతమే “చంద్రబాబు”. అతి సాధారణ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి గ్రామీణ వాతావరణంలో పెరిగి, ఎలాంటి ప్రత్యేకతలు లేని చంద్రబాబు కి ఇంత పెద్ద అలోచనలు రావటం అధ్బుతం. సైన్స్ వేరు, సృజనాత్మకత వేరు. పది, ఇరువై సంవత్సరాల కాలాన్ని ముందే ఊహించటం, అప్పటికి ప్రజలకు […]

Read More

కోడికి నాలుగు పంచదార పలుకులు విదిల్చి కోడి పిల్లలను కాళ్ళతో తన్నుకు పోయే గద్ధ కేసీఆర్

– అమరావతి వినాశనంలో కేసీఆర్ కూడా భాగ స్వామి – కేసీఆర్ ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఆటంక వాది – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్య కోడికి నాలుగు పంచదార పలుకులు విదిల్చి, తల్లి కోడిని ఏమార్చి, దాని పిల్లలను కాళ్ళతో తన్నుకు పోయే గద్ద తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో […]

Read More

తల్లి ప్రేమంటే ఇదీ..

వివాదానికి కారణమైన ఓ ఫొటోకు దశాబ్దపు ఉత్తమ ఫొటో అవార్డు దక్కింది. ఫొటోగ్రాఫర్ ను ‘ఈ ఫొటో ఎలా తీశారు?’ అని అడగ్గా.. అతను ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు: చిరుతలు ఒక తల్లి జింకను మరియు దాని ఇద్దరు పిల్లలను వెంబడించాయి, తల్లి జింక చిరుతల కంటే వేగంగా ఉంది .. కానీ పిల్ల జింకలు వేగంగా పరిగెట్ట లేకపోతున్నాయి. అప్పుడు తల్లి జింక తన ఇద్దరు పిల్లలు […]

Read More

జీవోలిచ్చిన అజేయ కల్లాం రెడ్డి ని జగన్ రెడ్డి ఎందుకు విచారణ చేయలేదు?

మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా, డిస్టలరీస్ పై జగన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించగలడా? దాదాపు 100 కు పైగా మద్యం బ్రాండ్లను ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి,వాసుదేవరెడ్డి సమాధానం చేప్పాలి మద్యం టెండర్ల లోచంద్రబాబు కొల్లు రవీంద్ర లు తప్పు చేశారు అనడం సిగ్గుచేటు చిత్తూరు కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి షణ్ముగం చిత్తూరు: రూపాయి అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా […]

Read More

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్‌

తిరుమల: తిరుమలలో మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ నిబంధనలు ఉల్లంఘించారు. వివరాల్లోకి వెళితే.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు.ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. స్టెయిన్‌ పట్ల అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని అదుపులో ఉంచాల్సిన మంత్రి.. ఏమాత్రం పట్టించుకోకుండా […]

Read More