రెండు సీట్లు గెల‌వ‌ని పార్టీలు బీసీ సియంను చేస్తాయా ?

తెలంగాణ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసిన డాక్ట‌ర్ కేసియార్ ష‌ర్మిల పోటీ నుంచి త‌ప్పుకుంటుంద‌ని నేను ఎప్పుడో చెప్పినా క‌ర్నాట‌క ఐదు గంట క‌రెంటా…తెలంగాణ 24 గంట‌లా తేల్చుకోవాలి సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ మీట్ ది ప్రెస్‌లో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ముఖ్య‌మంత్రి కేసియార్ హ్యాట్రిక్ కు ఛాన్స్ ఇవ్వాలి.అభివృద్ధి కొన‌సాగాలంటే మ‌ళ్లీ బిఆర్ఎస్ గెల‌వాలి.78 సీట్ల‌తో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు -ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం రాదు.భూమి విలువలో ఇండియాతోకాదు […]

Read More

పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు..పిచ్చిపాలనపై గవర్నర్ తక్షణమే కేంద్రానికి ఫిర్యాదు చేయాలి

– చంద్రబాబు. టీడీపీనేతలపై పెడుతున్న తప్పుడు కేసులన్నీ జగన్ రాజకీయ కుట్రలు..కక్షసాధింపుల్లో భాగమే • పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి పనులపై ప్రజలంతా ఆలోచన చేయాలి., కక్షసాధింపులే ధ్యేయంగా బతుకుతున్న జగన్ వద్ద, నిజంగా చంద్రబాబు తప్పుచేశాడనే ఆధారాలు ఉంటే, నాలుగేళ్లపాటు ఆగేవాడా? : బొండా ఉమా • ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుక దోపిడిని.. రూ.40వేలకోట్ల దోపిడీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధారాలతో సహా ప్రజలముందు పెట్టారన్న అక్కసుతోనే ఆయనపై […]

Read More

రైతు బంధు మాదే..కేసీఆర్ కాపీ కొట్టారు

2014 మ్యానిఫెస్టెలో ఆ అంశం ఉంది రాజకీయంగా నష్టపోయిన తెలంగాణ ఇచ్చాం ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోతోంది నేను కందిపప్పు…కేటీఆర్ గన్నేరు పప్పు మీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఎకరానికి ఏటా 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. […]

Read More

కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

– అదే దారిలో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి? – గతంలో కిషన్‌రెడ్డి ఉన్నా మధ్యలోనే నిష్ర్కమించిన విజయశాంతి – తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోనని రాములమ్మ ట్వీట్‌ – పెద్ద పదవులిచ్చినా జారుతున్న అగ్రనేతలు – బీఆర్‌ఎస్‌తో లాలూచీ భావనే అసంతృప్తికి కారణం – అభ్యర్ధుల జాబితాపై అగ్రనేతల పెదవి విరుపు – బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందంటూ విమర్శలు – గ్రేటర్‌లో ఒక బలహీనమైన నేతకు ఇచ్చిన సీటుతో […]

Read More

మంత్రి ఎర్రబెల్లి నామినేషన్ ఖర్చులకు డబ్బులు ఇచ్చిన గూడూరు కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు

పాలకుర్తి నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ ఖర్చులకు పాలకుర్తి మండలం, గూడూరు కుట్టు శిక్షణ తీసుకొని వస్త్రాలు కుట్టి సంపాదించి 11 వేల రూపాయలు శిక్షణ తీసుకున్న మహిళలు జమ చేసి ఇచ్చారు. ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ, ఎర్రబెల్లి ట్రస్టు అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఉచిత శిక్షణ కొనసాగుతున్నది. కాగా, శిక్షణ తీసుకున్న మహిళలు తమ […]

Read More

ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్

బిఆర్ఎస్ లోకి వచ్చారు..రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయి.. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జాయినింగ్ సందర్భంగా… (హైదరాబాద్, నవంబర్ 3),: ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారు,రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని.. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్ నియోజక […]

Read More

పశువుల కన్నా,మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారు గుంటూరు వైసిపి రౌడీ మూకలు

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కంచికచర్ల : శుక్రవారం కంచికచర్ల టౌన్ అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యాం కుమార్ పై గుంటూరుకు చెందిన హరీష్ రెడ్డి మరియు వారి అనుచరులు చేసిన దానిని ఖండిస్తూ శ్యాం కుమార్ ను నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మరియు తెదేపా శ్రేణులతో కలిసి పరామర్శించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య .. పరామర్శిస్తున్న సమయంలో శ్యాం కుమార్ స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన […]

Read More

యుపిఐ విధానంలో గదులు పొందిన భక్తులకు ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసి యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోంద‌ని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రెడిట్‌ […]

Read More

రెడ్ల దురహంకారంపై దళిత ఎమ్మెల్యేలు నోరు విప్పరేం?

నీళ్లు అడిగితే మూత్రం తాగిస్తారా? కంచికచర్ల ఘటన వై మౌనంగా ఉన్న వైసీపీ దళిత ప్రజాప్రతినిధుల దళితద్రోహులే దళిత బాధితుడపిని పరామర్శించిన బహుజన ఐకాస బాలకోటయ్య ‘జోడు పదవులు’ నోరు విప్పాలి – కంచికచర్ల సంఘటనపై బహుజన ఐకాస బాలకోటయ్య అభం శుభం తెలియని కంచికచర్లకు చెందిన కాండ్రు శ్యాం కుమార్ పై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు చేసిన దాష్టీకం పట్ల నందిగామ ఎమ్మెల్యే మొండితోక […]

Read More

చంద్రబాబు అరెస్టు-విడుదలతో ఏం తెలిసింది?.. ఏమి జరిగింది?

చంద్రబాబుకు జైలు “ఫోబియా “పోయింది. అంతర్మధనం,ఆత్మావలోకనం జరిగినది. మిత్రులెవరో..శత్రువులెవరో తెలిసింది. అక్కరకు రాని చుట్టాలెవరో స్పష్టమైంది. ఇకపై రాజకీయాలు ఎలా చేయాలో బోధపడింది. లోకేష్ కు బాధ్యత ఇచ్చింది. సమర్థతను ప్రదర్శించే సంధర్భం వచ్చింది. క్లిష్ట సమయంలో ఎలా మనుగడ సాధించాలో కుటుంబానికి తెలిసొచ్చింది. భువనేశ్వరి,బ్రాహ్మణిల కు రాజకీయ పాఠాలు నేర్పింది. బాబు చేసిన అభివృద్ధి గురించి జనం మాట్లాడుకునే అవకాశం దక్కింది. శత్రువులను ఏకం చేసింది. అపోహలు దూరం […]

Read More