కాళేశ్వరం బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కాళేశ్వరం బ్యారేజీ లోపాల పుట్ట అని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చింది. డిజైన్, ప్లానింగే లోపభూయిష్టమని కుండబద్దలు […]
Read Moreకేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం
– సశాస్త్రీయంగా మహా పూర్ణాహుతి – తెలంగాణకు మంచి జరగాలని కోరుకున్నామన్న స్వరూపానందేంద్ర ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి […]
Read Moreసైకో జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం!
ఎస్సీ కమిషన్ చైర్మనే బాధితుడైతే దళితులకు రక్షణ ఎక్కడ?! టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను […]
Read Moreఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలో కులగణనకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం కర్నూలులో నేషనల్ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపు ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్పై రాయితీ వచ్చేందుకు ఆమోదం అమరావతి : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది. అనంతరం పలు […]
Read Moreమోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
కర్నాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నామని బాహాటంగా ఒప్పుకున్న ఆ రాష్ట్ర మంత్రి రామలింగ రెడ్డి కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందని చెప్పడానికి సందేహం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే కర్నాటక కరెంట్ కష్టాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయనడానికి కర్నాటక రాష్ట్ర మంత్రి రామలింగ […]
Read Moreఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే హవా
– పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ`పోల్ సర్వేలో కాంగ్రెస్ 55-60, బీజేపీ 28-34 ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత […]
Read Moreతొలి నామినేషన్ తుమ్మల దే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఈనెల 9న గజ్వేల్లో మొదటి నామినేషన్, అదే రోజు మ.2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు.
Read Moreఇది డెమోక్రసీ కాదు .. కామిడోక్రసీ….!
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన టికెట్ పై శాసన సభకు ఎన్నికైన వారిలో ఓ ముప్ఫయ్ మందిని చీల్చి, ‘రాజ్యాంగ బద్ధం ‘ గా రూపు దాల్చిన ప్రజాస్వామిక పాలక వర్గాన్ని అధికారం నుంచి తప్పించి…., మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ ను ఈ అప్రజాస్వామిక గ్యాంగ్ కు అప్పగించారు. వీరితో బీజేపీ చేతులు కలిపింది . కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు దీనిని ఆశీర్వదించారు. ఈ అక్రమం 2021 లో చోటు […]
Read Moreఇక ఇన్సులిన్.. సూది ద్వారానే కాదు!
– ఓరల్ స్ప్రే అభివృద్ధి చేసిన హైదరాబాదీ కంపెనీ మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ఇన్సులిన్ తీసుకోవాలంటే సూది గుచ్చుకోకతప్పదు. ఈ బాధ తీరిపోయే సమయం ఎంతో దూరం లేదు.టెక్నాలజీస్ ‘సూది అవసరం లేని, నోటి ద్వారా తీసుకునే(ఓరల్) ఇన్సులిన్ స్ప్రే ‘ఓజులిన్’ను’ అభివృద్ధి చేసింది. తద్వారా మధుమేహ చికిత్సలో నొప్పిలేని ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించినట్లు నీడిల్ఫ్రీ టెక్నాలజీస్ సహ […]
Read Moreభగవంతుడి ముందు అందరూ సమానమే
ఆయనో జిల్లా కి (కలెక్టర్).. ఓ వైపు జిల్లా బాధ్యతలు.. మరోవైపు అయ్యప్ప దీక్షతో ప్రజలకు దగ్గరగా సామాన్యుడిలా…హాట్స్ ఆఫ్ కలెక్టర్ సార్… అంటున్నారు..జిల్లా ప్రజలు. భగవంతుడు ముందు అందరూ సమానమే అనే విధంగా ఓ మంచి మెసేజ్ ను కలెక్టర్ తీసుకువెళ్లారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిజాయితీ గల అధికారగా ఇప్పటికే ఎంతో మంది మన్నలను పొందారు. జిల్లా కలెక్టర్ గా ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు […]
Read More