కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం

– గోవా సీఎం ప్రమోద్ సావంత్ కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం మతవిధ్వేషాలు రెచ్చగొట్టేది. నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసింది. పేపర్ లీకేజ్ కు కారణమై నిరుద్యోగుల ఉసురుతీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చేసిన స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చండు కేసీఆర్. బీఆర్ఎస్ నాయకులు రైతులు, పేదల భూములను కబ్జా చేస్తున్నారు. […]

Read More

Nara Lokesh Offers Deepest Condolences to the Bereaved Families of the Vijayawada Bus Station Accident Victims

Holding the State Government accountable for the incident, Nara Lokesh calls for significant compensation to be provided to the families of the deceased TDP National General Secretary Nara Lokesh has promptly responded to the untimely deaths of three people today resulting from an accident involving an Andhra Pradesh State Road […]

Read More

YSRCP: Chandrababu Naidu is a cheater! He not only cheated the public but also mocked the judiciary!’

‘YSRCP government’s welfare schemes specially designed to ensure social justice,’ says Minister Merugu Nagarjuna ‘Veligonda project all set to be complete by December’, asserts Markapuram MLA Kunduru Nagarjuna Reddy Festive fervor prevailed in Markapuram town as YSRCP’s ‘Samajika Sadhikara’ bus yatra ventured into the ninth day, celebrating the social and […]

Read More

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంటే లిక్కర్.. లిక్కర్ అంటే తెలంగాణగా…డ్రగ్స్ అంటే హైదరాబాద్

వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది ఎన్నికల ముందు భగవంతుడే అవినీతిని బయటపెట్టాడు భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్, ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు దేశంలో అవినీతికి ఉదాహరణగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు. పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి […]

Read More

జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై వరుస దాడులు!

-కేంద్రప్రభుత్వం, మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలి -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే దళితులపై వరుసదాడులు కొనసాగుతున్నాయి. దళితులపై దాడులకు పాల్పడిన అరాచకశక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో దళితుడైన నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసిపికి చెందిన ముత్తారెడ్డి తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడటం దారుణం. కులంపేరుతో ముత్తారెడ్డి తనను […]

Read More

Ongoing Attacks on Dalits Backed by Jagan’s Government: Nara Lokesh

Central Government and Human Rights Commission should intervene, the TDP National General Secretary urges TDP National General Secretary Nara Lokesh, who has consistently raised his voice against the atrocities inflicted upon Dalits in Andhra Pradesh, has today emphasized that the series of attacks on Dalits continues in the state under […]

Read More

చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయమంటే … మరి జగన్ బాబు బెయిల్ సంగతేంటి ?!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతున్న కొంత మంది చెట్టు కింది న్యాయవాదులు, ముందు షరతులను ఉల్లంఘించిన జగన్ బాబు బెయిల్ ను ఏమి చేయాలో చెప్పాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించడమే కాకుండా, ఎంతోమందిని […]

Read More

జగన్ రెడ్డి పాలనంతా దళితులపై ఊచకోతే

– ఒకపక్క ఊచకోత మరోపక్క నాఎస్సీలు అనే జపం మరలా జగన్ ముఖ్యమంత్రి అయితే దళితులు రాష్ట్రం వదిలి పారిపోవాలి • రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు, కేంద్రప్రభుత్వానికి కనిపించడం లేదా? • రాష్ట్రంలో ఉన్న దళిత మేథావులు.. దళితసంఘాలు దళితుల పక్షాన నిలవకుండా.. వారికి అండగా నిలవకుండా ఏం చేస్తున్నాయి? • ఒక పక్క ఎస్సీలను ఊచకోత కోయిస్తున్నజగన్ సిగ్గులేకుండా నా ఎస్సీలు […]

Read More