ఆ వైసిపి యువనేత ఆడియో నా దగ్గర ఉంది

-ఆడియోను తిరుపతి ఎస్పీకి చూపించా…ఫిర్యాదు చేశా -జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసిపి నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు.నా కులంపై విమర్శలు చేశారు..వ్యక్తిగత విమర్సలకు దిగుతున్నారు. మంత్రి రోజా, టిటిడి ఇఓ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయరెడ్డిలు నన్ను టార్గెట్ చేశారు. నేను శ్రీవారి టిక్కెట్లను విక్రయించి ఉంటే నాపై కేసు పెట్టి అరెస్టు చేయండి. నేను […]

Read More

ఆళ్లగడ్డ వైసిపి పార్టీకి భారీ షాక్

ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి వారి సోదరులు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వారిని సాధారణంగా జనసేన పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ ,జనసేన పార్టీ పొత్తు ఉన్నందున ముందు ముందు ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని వచ్చే ఎన్నికలలో ఈ […]

Read More

కోటేశ్వరరావు ప్రాణాలకు ముప్పు

-దోషులను కాపాడుతున్నది ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ -అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య ఆరోపణ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పెద్దాపురం గ్రామంలో నిప్పుల పల్లి ప్రభుదాస్, భార్య కమల, తల్లి సువార్తమ్మ లపై జరిగిన దాడి వెనుక ఉన్న వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కోటేరు ముత్తారెడ్డిని కాపాడుతున్నది ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. సోమవారం […]

Read More

కొడంగల్‌ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం

-బీఆర్ఎస్ పాలనలో కొడంగల్ లో అభివృద్ధి జరగలేదు -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి -కొడంగల్ లో నామినేషన్ దాఖలు కొడంగల్‌ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అఖండ విజయానికి కారణమైన డీకే శివకుమార్‌ను మించిన తీర్పును కొడంగల్‌ ప్రజలు తనకు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం […]

Read More

బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు ?

బీసీ కులగణన అంటేనే బిజెపి అంటరానిదిగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనను అడ్డుకుంది బిజెపి బీసీ సీఎం నినాదం శుష్క నినాదం, శూన్య నినాదం అధికారంలోకి రాని పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తుంది ? కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ తో ఆ పార్టీ చేసిన పాపాలు తొలగిపోవు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు స్పందించడం లేదు ? కులవృత్తులకు […]

Read More

ప్రజాసంకల్పయాత్రకు ఆరేళ్ళు పూర్తి

వేడుకగా నిర్వహించిన వైయస్సార్ సిపి శ్రేణులు ప్రజలు ఇచ్చిన సమాచారంతోనే పార్టీ మేనిఫెస్టో జగన్ రూపొందించారు మేనిఫెస్టోను బైబిల్,ఖురాన్,భగవద్గీతగా భావించి పనిచేస్తున్నారు ప్రజాసంకల్పయాత్రలో ప్రజల సమస్యలను చిరునవ్వుతో విన్నారు వాటిలో 98 శాతంకుపైగా నెరవేర్చారు ప్రజాసంకల్పయాత్ర 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో శాసనమండలిలో ప్రభుత్వ ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఎంతగానో దోహదం చేసిందని […]

Read More

మా విజయం తధ్యం.. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఖాయం

– ప్రజా సంక్షేమo, రికార్డు స్థాయిలో అభివృదే మాకు రక్ష – డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు ధీమా తార్నాక : గడచిన 50 సంవత్సరాల కాలంలో చేపట్టలేని అభివృది పనులను కేవలం 9 సంవత్సరాల్లో ప్రారంభించి సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృది లో కొత్త దశ, దిశ చేపమని సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస అబ్యర్ది, డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్రలో […]

Read More

పురందేశ్వరిది క్రిమినల్ స్వభావం

కేసులు త్వరితగతిన పరిష్కారానికి సంస్కరణలు తేవాలి రాష్ట్రంలో అనైతిక రాజకీయ పొత్తులు ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 6: పురందేశ్వరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని, దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పేరుకుపోయిన కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని, అలా కాకుండా బెయిల్ రద్దు చేయమని కోరడం వెనుక ఆమె క్రిమినల్ మైండ్ అర్థం చేసుకోవచ్చని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ […]

Read More

కుల గణన ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి

ఎంపీ విజయసాయిరెడ్డి మార్కాపురం: కులగణనతో అణగారిన వర్గాల అభ్యున్నతికి మరింత సమర్ధవంతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించే వీలు కలుగుతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివిధ రంగాలకు చెందిన ఇన్ ఫ్లుయెన్సియల్ (సమాజాన్ని ప్రభావితం చేయగల) వ్యక్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ సారథ్యంలోని మంత్రి మండలి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. […]

Read More