– లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రాజేంద్రప్రసాద్ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అధ్యక్షతన జరిగినవి. ఈ సందర్భంగా వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ” గత 3 సం,, లుగా రాష్ట్రంలోని సర్పంచులంతా రాజకీయాలకతీతంగా అనేక ఉద్యమాలు చేస్తున్న […]
Read Moreఎలక్షన్ కోసం కలెక్షన్ తప్ప.. కరువు తీవ్రత పట్టని సీఎం జగన్ రెడ్డి
వర్షాభావంతో సుమారు 30 లక్షల ఎకరాల్లో పంట సాగు నిలిచిపోయింది. రూ.20 వేల కోట్ల విలువైన దిగుబడి ఆగిపోయింది 60 శాతం లోటు వర్షపాతంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులేమైపోయారు కరువుపై కనీసం కేబినెట్ సమావేశంలో సమీక్షించలేనంత ఘనకార్యాలు మీరేం వెలగబెడుతున్నారు రైతులు, ప్రజలు, వారి కష్టాలు పట్టని సీఎం జగన్ రెడ్డి ఆర్నెళ్లలో ఇంటికి పరిమితవడం ఖాయం ఇప్పటికైనా నిద్ర మేల్కొని […]
Read Moreబస్ స్టేషన్ లో ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత
-మృతుల కుటుంబాలకు మెరుగైన పరిహారం ఇవ్వాలి -టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరం. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో […]
Read Moreమళ్లీ తెలంగాణ సెంటి ‘మంట’ పనిచేస్తుందా?
– ప్రాంతీయ పార్టీలదే హవా అని మాట మార్చిన కేసీఆర్ – టీఆర్ఎస్ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చిన వైనం – జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామన్న ప్రకటనలు – మహారాష్ట్ర, కర్నాటకలో కేసీఆర్ పర్యటనలు – మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో కూడా పోటీ – ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ రాగం – కేసీఆర్ ప్రకటనల వెనుక ఎన్నికల కలవరమే కారణమా? – గతంలో బాబు భుజంపై పెట్టి కాంగ్రెస్ను […]
Read Moreనాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేలకు పైగా దాడులు
– ఎంతో మంది దళితుల్ని హత్య చేసింది ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం.. – మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ : సైకో జగన్ రెడ్డి రౌడీ మూకలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. దళితులపై ఇంతపెద్ద ఎత్తున దాడులు జరుగుతుంటే వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు?వైకాపా దళిత నాయకులు, మంత్రులు జగన్ రెడ్డికి బానిసలా లేక దళిత ప్రజా ప్రతినిధులా? రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి […]
Read Moreమెగా కృష్ణారెడ్డి- కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు కమీషన్ వేయాలి
దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ కు ఆదేశాలు ఇవ్వండి ప్రతిపక్ష లీడర్ల పై ఐటి దాడులు చేయించే మోడీకి కాళేశ్వరం మాత్రం కనిపించదు ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నాం దొంగలను సీఎం చేయకూడదు వరి ఏస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి ఎవరికున్న ఇన్ సెక్యూరిటీలు వాళ్లకుంటాయి సజ్జల .ముందు మీ సంగతి మీరు చూసుకోండి త్యాగం చేసినందుకు నాకు ఎంత బాధ ఉండాలి? వైయస్సార్ […]
Read Moreపాపం.. విజయ‘అ’శాంతి!
– రాములమ్మ స్టార్ క్యాంపెయినర్ కాదట – టికెట్ కూడా దక్కని అవమానం – తొలుత కేసీఆర్పై పోటీ చే స్తారన్న ప్రచారం -అయినా మూడు జాబితాల్లోనూ కనిపించని పేరు – బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో కనిపించని పేరు – ఈటల, అరుణ, కొండా పాటి గౌరవం దక్కని విజయశాంతి – పేరుకే విజయశాంతికి ఆందోళన కమిటీ చైర్మన్ – స్టార్ క్యాంపెయినర్గా అవకాశం ఇవ్వని బీజేపీ – […]
Read Moreభువనగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారంగా పూర్ణకుంభం స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనము అందజేశారు.ఆలయ ఈవో గీతారెడ్డి గవర్నర్కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ హోదాలో తొలిసారిగా కుటుంబ సమేతంగా యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు.
Read Moreపీటర్ పాదుకలు
ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద […]
Read Moreజనసేన తెలంగాణ విభాగంలో ప్రముఖుల చేరిక
పార్టీలో చేరిన ప్రముఖ టీవీ, సినీ నటుడు సాగర్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన పలు వర్గాలు పార్టీలో చేరాయి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు సాగాయి. హైదరాబాద్ నగరానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేనలో చేరారు. ఈయనకు […]
Read More