Chief Minister YS Jagan Mohan Reddy released Rs. 2204.77crore towards second tranche of the fifth year’s YSR Rythu Bharosa-PM Kisan benefiting 53.53 lakh SC, ST, BC and minority farmers. An amount of Rs. 4,000 each would be credited directly into their bank accounts. Addressing a huge public meeting before releasing […]
Read MoreDon’t be carried away by Naidu’s false promises: CM
Puttaparthi (Sri Satya Sai dist), Nov 7: Reiterating that Chandrababu Naidu is unabashedly pursuing again the policy of plunder, stash and devour, Chief Minister YS Jagan Mohan Reddy told people not to be misled by the false propaganda of TDP and its band of looters. Addressing a huge public meeting […]
Read Moreపురంధేశ్వరి దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు
తండ్రికి తిండి పెట్టని ఘనత ఆమెది స్వార్ధ ప్రయోజనాలకోసమే ఆమె తాపత్రయం ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్,7: డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి తీరున తప్పుబట్టారు.మానవ వనరుల శాఖ, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ […]
Read Moreమేధో సంపత్తి హక్కులను దక్కించుకున్న ఆచార్య రామినేని
ఐఓటి అధారంగా ఉద్యోగి సామర్ధ్యం లెక్కించేలా స్మార్ట్ మానిటరింగ్ పరికరం రూపకల్పన సంస్ధ ఉత్పాదకతను పెంపొందించి ప్రభావవంతమైన సమాజ రూపకల్పనకు తోడ్పాటు ఆచార్య నారార్జున విశ్వవిద్యాలయం కామర్స్ , బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రోఫెసర్ డాక్టర్ రామినేని శివరామ్ ప్రసాద్ మరో నూతన ఉత్పత్తిపై మేధో సంపత్తి హక్కులను దక్కించుకున్నారు. ఇప్పటికే వినూత్న అంశాలపై నాలుగు పేటెంట్లు పొందిన అచార్య రామినేనికి ఇది ఐదవది. ఇంటర్కెట్ ఆప్ ధింక్స్ ను […]
Read Moreపులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్, ఈటెల రెండు చోట్ల పోటీ చేస్తున్నారు
వారికి వాతలే మిగులుతాయి తప్ప ఫలితం ఉండదు వారు ఎన్ని చోట్ల పోటీ చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రం తక్షణమే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రకటించాలి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కులగణన నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి ఎన్నికలు వచ్చాయి కాబట్టి బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఉట్టి మాటలు చెప్పి వెళ్తారు బోధన్ కుల సంఘాల గర్జనలో […]
Read Moreకరెంట్ పై కట్టు కథలు చెప్పడం మానండి
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కల్వకుంట్ల కవిత కౌంటర్ నిజామాబాద్ : కరెంటు సరఫరా పై కట్టు కథలు చెప్పడం మానేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోందంటూ కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి “ఎక్స్” (ట్విట్టర్)లో చేసిన పోస్ట్ కు […]
Read Moreమళ్ళీ చెప్తున్నా..నేను నిలబడతా..మిమ్మల్ని నిలబెడతా
పోటీకి దిగి ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్ ను గద్దెనెక్కిద్ధమా? ప్రజల కోసం త్యాగం చేసాం తప్పా, ఇది మోసం కాదు రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం కాదు నాతో ఉన్నవాళ్లే నా వాళ్ళు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన కారణం తెలంగాణ ప్రజలను కేసీఆర్ వాగ్ధానాలు ఇచ్చి మోసం చేస్తున్నాడు కాబట్టి. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఎన్నో […]
Read Moreప్యాకేజీల కోసం ప్రతిపక్షాలపై మొరుగుతున్న టివి9 ని రాజేష్ మహాసేన ఎండగట్టారు
టీవీ9 కేసులు పెట్టే పరిస్థితికి దిగజారిందా!? మేము కేసులు పెట్టడం మొదలు పెడితే.. వాయిదాలకి హాజరు కావడానికి మీ జీవితకాలం సరిపోదు రాజేష్ కి అండగా టిడిపి కుటుంబం ఉంటుంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయ్యో.. ఒకప్పుడు టీవీ9 పైన కేసులు పెట్టే వారు. ఇప్పుడు టీవీ9 కేసులు పెట్టే పరిస్థితికి దిగజారిందా!? మెరుగైన సమాజం కోసం అంటూనే ప్యాకేజీల కోసం ప్రతిపక్షాలపై మొరుగుతున్న టివి9 […]
Read Moreషర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రాకు పంపిస్తాం
షర్మిలపై నేతల తిరుగుబాటు ఆమెను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం పాదాలమీదకాదు.. మా శవాలపై నడిచేందుకు సిద్ధమైంది షర్మిల రాజకీయాలకు పనికిరారు ఆమె రాజన్న పేరు చెడగొట్టారన్న గట్టు రామచంద్రరావు అందరినీ రోడ్డుమీద నిలబెట్టింది తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ తెలంగాణ ద్రోహి షర్మిల మూకుమ్మడిగా రాజీనామాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై సొంత పార్టీలోనే తిరుగుబాటుకు తెరలేచింది. సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు సారథ్యంలో.. ఆ […]
Read MoreNara Lokesh, along with a group of TDP leaders, met Governor
TDP Presents Evidence of False Cases Against TDP Leaders, Activists, and Sympathizers to the AP Governor A team of Telugu Desam Party leaders, led by TDP National General Secretary Nara Lokesh, met with Andhra Pradesh Governor Shri Justice S. Abdul Nazeer today to inform him about the retaliatory actions of […]
Read More