టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. గత కొంతకాలం నుంచి ఆయన కంటి నొప్పితో బాధపడుతుండగా, గతంలో ఒక కంటికి మాత్రమే శస్త్రచికిత్స చేశారు. తాజాగా ఆయన రెండో కంటికి సైతం, క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సందర్భంగా వైద్యులు, చంద్రబాబుతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు.
Read Moreసుప్రీంకోర్టులో ఏపీలో దొంగ ఓట్ల కేసు
– విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీలో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. నాట్ బిఫోర్ మీ చెప్పారు. గతంలో తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశానని… అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నానని ఆయన తెలిపారు. మరోవైపు, […]
Read Moreమహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి
– కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్ కు ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ – డీట్ ఫేక్ సాంకేతికతతో జరిగే దుష్పరిణామాలపై దృష్టి సారించాలని వినతి శ్రీకాకుళం: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ఆహ్వానించాల్సి ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే.. అది సవ్యమైన రీతిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. […]
Read Moreవిలువైన వక్ఫ్ ఆస్తుల్ని కొట్టేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది
• అల్లాహ్ ఆస్తులు.. భూములు రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని కబళించడం బాధాకరం • వక్ఫ్ బోర్డు పరిధిలోని వేల ఎకరాల భూములు వైసీపీప్రభుత్వంలో అన్యాక్రాంతమయ్యాయి • నాలుగున్నరేళ్లుగా వక్ఫ్ బోర్డు నియామకం గురించి ఆలోచించని జగన్.. అతని ప్రభుత్వం ఇప్పుడు అనర్హుల్ని బోర్డులో పెట్టి.. వారిద్వారా వక్ఫ్ ఆస్తులు కొట్టేసేందుకు పథకరచన చేస్తోంది • వక్ఫ్ భూములు కాజేయాలని చూస్తున్న వైసీపీ నేతలు..వారికి సహకరిస్తున్న అధికారులు కచ్చితంగా శిక్షంపబడతారు • […]
Read Moreఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్ లా ఆంధ్రప్రదేశ్!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడుకేసులు టిడిపి కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా 60వేలకుపైగా కేసులు జగన్ సర్కారు తప్పుడు కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తాం గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడతారని నమ్ముతున్నాం ఓటర్ లిస్ట్ అవకతవకలపై రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం గవర్నర్ తో భేటీ అనంతరం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తరపున ఎవరు పోరాడున్నారో, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో… వారిపై దొంగకేసులు పెట్టి […]
Read Moreఊరు మనదే తోసెయ్… కాకినాడ మనదే కోసెయ్
– జగనన్న ఫ్లెక్సీ కోసం ట్రాఫిక్సిగ్నల్స్కు కత్తెర – కాకినాడలో వైసీపీ వీరభక్తుల అత్యుత్సాహం – కటింగ్ మిషన్తో ట్రాఫిక్ సిగ్నల్స్ కట్ – కేసులు పెడతారా? కళ్లు మూసుకుంటారా? – కాకినాడ కొండవీటి సింహాల వృత్తిధర్మానికి పరీక్ష – సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘ఊరు మనదే తోసెయ్’ అని అదేదో పాత సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగు. ఆ సినిమా వచ్చి కూడా […]
Read MoreAP Dairy Development Cooperative Fed. denies supply of curdled milk in AWC
There is no official complaint on damaged milk supplies, says the dairy federationQuality Control Team tests samples from Madanapalle Plant; says the results are in standards prescribed by FSSAIAP Govt supplies 90 lakh liters of milk per month up from 25 lakh in 2017-18 to AWCs Amaravati: Andhra Pradesh Dairy […]
Read Moreఅంకెల గారడీతో బుగ్గన బడాయి కబుర్లు – సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలే !
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాళెం విజయకుమార్ ప్రభుత్వ ఆదాయాన్ని లిక్కర్పై పెంచిన ధరలతో పెంచుకొన్నారు. స్వంత ఆదాయంలో 20 శాతం లిక్కర్ మీద తెచ్చుకొనే స్థాయికి వచ్చారు. నాలుగున్నరేళ్లలో 65 నుంచి 70 వేల కోట్ల మద్యం ఆదాయాన్ని సాధించారు. కానీ, 9.39 లక్షల కోట్ల బడ్జెట్లో ఇప్పటి వరకు సంక్షేమం మీద ఖర్చు పెట్టింది కేవలం 1.53 లక్షల కోట్లు మాత్రమే. తెలుగుదేశం హయాంలో 7.08 లక్షల […]
Read More