తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ ఫేక్ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం – కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి:- వైసీపీ బతుకే ఫేక్ బతుకని, ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు […]
Read Moreఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కలెక్టర్లు…కిందిస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు
– ప్రతిపక్షాలు..ప్రజల విజ్ఞప్తుల్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నారు • అధికారపార్టీ అండతో తప్పులు చేస్తున్న కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బంది.. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరాం • చాలాచోట్ల జిల్లా కలెక్టర్లు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను అమలు చేయడం లేదు • ఇప్పటివరకు ఎన్ని ఆదేశాలు ఇచ్చారు…ఎన్ని అమలయ్యాయి..తప్పుచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని […]
Read Moreహిట్లర్ వద్ద గోబెల్స్.. జగన్ వద్ద సజ్జల
-అబద్ధాలు చెప్పడం… విషప్రచారం చేయడంలో జగన్ ను మించిన వారులేరు • రాష్ట్రానికి.. ప్రజలకు మరలా జగన్ ఎందుకు అవసరం సజ్జలా? • వివేకానందరెడ్డిని చంపినవారిని కాపాడుతున్నందుకా.. తన దోపిడీ..అవినీతి..దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తున్న మీడియా.. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నందుకా? • రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నందుకా..లేక తండ్రి అధికారంతో లక్షకోట్లు.. నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షలకోట్లు కొట్టేసినందుకా? • ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలపై దాడులు చేస్తున్న తనపార్టీవారిని.. మహిళలపై దారుణాలకు తెగబడుతున్న […]
Read MoreCorrupt people will not be spared
BRS leaders will be in jail: Ashwini Kumar Choubey HYDERABAD: Union Minister of State for Environment, Forests Ashiwini Kumar Chubey said that BRS has involved in liquor scam and corruption. He said that the entire nation knows about the link between Aam Admi party president and Delhi Chief Minister Kejrival […]
Read Moreపాలకొల్లు ఉదంతంతో ప్రజలకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పాలకొల్లు ఉదాంతంతో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నమ్మకం పోయిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. పాలకొల్లులో లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లపై మూడేసి లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వమే రుణాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పాలకొల్లులో 100 […]
Read Moreకేసీఆర్ మతి ఉండే మాట్లాడుతున్నారా?..మందుకొట్టి మాట్లాడుతున్నారా?
-దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో ప్రజలే -తేల్చుకోవాలి బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్ లో బీసీని సీఎం చేయాలి -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో కోట్లు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తారని బీఆరెస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు.. డబ్బులు లేకపోయినా బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది […]
Read Moreజగన్..ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!
– సీఎం జగన్కు టీడీపీ బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది.. ఇప్పుడు కేసుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తుండగా..వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ నేతలు.. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్కు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా […]
Read Moreఅభివృద్ధితో మారిన కనిగిరి రూపురేఖలు
-అణగారిన వర్గాల అభివృద్ధికి రూ.1382 కోట్లు -రూ.1250 కోట్లతో వాటర్ గ్రిడ్ -రూ.125 కోట్లతో ఇంటింటికీ కుళాయి -విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -ఎంపీ విజయసాయిరెడ్డి కనిగిరి, నవంబర్ 8: జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్దితో కనిగిరి రూపురేఖలు మారిపోయాయని, కనిగిరిలో కనివిని రీతిలో అభివృద్ది జరిగిందని దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి చెప్పారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా కనిగిరిలో సమాజంలో వివిధ […]
Read Moreకరవు మండలాల ప్రకటనకు సీఎంకు నామోషీ ఎందుకు..?
రాష్ట్రంలో కరవు పరిస్థితి తీవ్రంగా ఉంది తూతూమంత్రంగా కరవు మండలాల ప్రకటన వాస్తవ విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ వంచన రైతుకు అండగా ఉండటమే మా ప్రధాన అజెండా జనసేన – తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో రైతుల కడగండ్లపై ప్రధానంగా చర్చిస్తాం పక్కా ప్రణాళికతో రైతుల తరఫున సమష్టి పోరాటం పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలో ఎండిపోయిన పంట భూములను పరిశీలించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ […]
Read Moreబీహెచ్ఈఎల్-హెచ్పీవీపీ తుంగళం గేట్ను వెంటనే తెరవాలి
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ 2000 నుంచి పెండింగ్లో ఉన్న తుంగలాం సమస్య పరిష్కారం కొరకు బీహెచ్ఈఎల్ కొత్త చైర్మన్ను ఢిల్లీలో కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ తుంగలాం సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్ ఇది తుంగలాం ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్న జీవీఎల్ విశాఖపట్నం గాజువాక అసెంబ్లీలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తుంగలాం ప్రజల సమస్యను పరిష్కరించడానికి, బిజెపి ఎంపి జివిఎల్ […]
Read More