సైకో కళ్లలో ఆనందం కోసమే తప్పుడు కేసులు!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుడు కేసులు బనాయించడంలో కొంతమంది పోలీసులు గిన్నిస్ బుక్ లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కన్పిస్తోంది. రొంపిచర్లకు చెందిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారు. గత నాలుగున్నరేళ్లుగా టిడిపి కార్యకర్తలు, నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా 60వేల తప్పుడు కేసులు బనాయించారు. సైకో […]

Read More

MP GVL expresses confidence that the vexed issue pending since 2000 will be resolved soon

BJP MP GVL Narasimha Rao takes up long pending issue of Thungalam gate with BHEL’s new Chairman and demands immediate opening of the BHEL-HPVP gate in Visakhapatnam GVL calls Thungalam gate opening involves self-respect of Thungalam people who donated lands for HPVP plant To resolve a long pending issue of […]

Read More

హీరోయిన్ రష్మిక మందన్నకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ వెంటనే ఈ […]

Read More

దుష్టచతుష్టయం కుట్రలను ఛేదిస్తూ.. జనంలోకి వైఎస్ఆర్సీపీ

– మాది సంక్షేమం-అభివృద్ధి ఎజెండా.. వారిది కుట్రలు, కుతంత్రాల ఎజెండా – రేపట్నుంచీ ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాలు – డిసెంబర్‌ 19 వరకూ గ్రామగ్రామాన ప్రచార కార్యక్రమాలు – జెండా ఆవిష్కరణలు, డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌.. – జరిగిన మేలుపై ‘ప్రజాతీర్పు’ సర్వేతో కార్యక్రమాలు – సచివాలయాల వద్ద రియల్‌ డెవలప్‌మెంట్‌ డిస్‌ప్లే బోర్డులు – ఏకకాలంలో అధికారిక, పార్టీపరమైన ప్రచార కార్యక్రమాలు – ‘ఆపు […]

Read More

ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్ వేడుకలు నిషేధం

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధ రాత్రి కేక్ కటింగ్ వేడుకలపై జీ‌హెచ్‌ఎమ్ సీ నిషేధం విధించింది.ఇలా వేడుకలను జరుపుకుంటున్న వారందరు మద్యం బాటిళ్లు, మాంసం, ఇతర వ్యర్థాలను పడేయడం తో అపరిశుభ్రత నెలకొటుంది.అదే విధంగా నీళల్లో చెత్తా చెదారం వేసినా చర్యలు ఉంటాయని జీ‌హెచ్ ఎమ్‌సీ అధికారులు హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు […]

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు.. ఇంజినీరింగ్ బ్లండర్

– లక్ష ఎకరాలకు కూడా సాగునీరు విడుదల చేయలేదు – రైతుల కోసం పంటలకు ఇవ్వాల్సిన 10 టీఎంసీల నీటిని వృథాగా వదిలివేశారు – 30 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టును రిడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారు – మాజీ డీజీపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్ కాళేశ్వరం ప్రాజక్టు వండర్ కాదు.. ఇంజినీరింగ్ బ్లండర్.మేడిగడ్డ పిల్లర్లు […]

Read More

‘నాట్‌ బిఫోర్‌ మీ’: రఘురామ పిల్‌పై విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి

వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్‌, ఆయన బంధుగణం, వివిధ కంపెనీలకు రూ.కోట్లలో అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామ పిల్‌ వేశారు. దీనిపై ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ విచారణ నుంచి జస్టిస్‌ రఘునందనరావు తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో వేరే […]

Read More

జగన్‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం శుభ పరిణామం

– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు న్యూఢిల్లీ : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనితీరు అద్భుతమని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి వాటిపై ప్రభుత్వం లోన్ తీసుకుందన్నారు. ఈ విషయాన్ని నిమ్మల రామానాయుడు బయట పెట్టారని చెప్పారు. ఇదో పెద్ద స్కాం అని రఘురామ అన్నారు. భవిష్యత్‌లో ఏపీలో ఉన్న అందరి ఆస్తులను బ్యాంకుల్లో సీఎం […]

Read More

ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు

– ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ వెలగపూడి : సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్నిసీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు. సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని […]

Read More

దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు […]

Read More