విద్యార్ధులకు జగన్ రెడ్డి చేస్తున్న మోసంపై అవగాహన కల్పిస్తాం

– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానం ప్రణవ్ గోపాల్ నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై వారిలో ఛైతన్యం కలిగిస్తామని తెలుగునాడు విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ అధ్యక్షులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నవంబర్ 18న విద్యార్ధి మేలుకో భవిష్యత్ […]

Read More

విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ ఆలోచన విరమించుకోవాలి

– వెయ్యి రోజుల పోరాటానికి అభినందనలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి – కేంద్రం రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేసిందో పురంధరేశ్వరి చెప్పాలి – పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి – సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ కర్నూలు : విశాఖ ఉక్కుప్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన కేంద్రప్రభుత్వం విరమించుకోవాలని, ఉక్కుప్యాక్టరీ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా 1000 రోజులు ఆందోళన చేయడం చరిత్రాత్మకమైన విషయమని రాష్ట్రంలోనే కాదు […]

Read More

కిషన్‌రెడ్డి.. కాళేశ్వరం.. ఒక సీబీఐ

– కిషన్‌రెడ్డికి ‘సీబీఐ’ సంకటం -తెలంగాణ బీజేపీకి ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు కష్టాలు – కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలన్న కిషన్‌రెడ్డి – ప్రభుత్వం లేఖ రాస్తే రెండు గంటల్లోనే విచారణ ప్రారంభిస్తామన్న కిషన్‌రెడ్డి – కేసీఆర్‌ సర్కారు అనుమతి అవసరం లేదన్న సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు – కేంద్ర జలవనరుల శాఖ ఫిర్యాదు చేస్తే చాలని స్పష్టీకరణ – నాగేశ్వర్‌రావు వివరణతో సంకటంలో కిషన్‌రెడ్డి – […]

Read More

ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం

– ఇసుక కేసులో సీఐడీ ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ […]

Read More

కాళేళ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపొచ్చు

సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదు కేసిఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందన్న కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రకటనపై స్పందించిన సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు కిషన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు సూచన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదు. కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు. కాళేశ్వరానికి కేంద్రానికి చెందిన 10 […]

Read More

తెలంగాణ బాగు పట్ల ఆలోచన లేని పార్టీలు మనకు అవసరమా?

బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదు కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదు రాష్ట్ర బీజేపీకి బీసీ అధ్యక్షుడిని తొలగించి ఓసీలకు ఇచ్చారు గెలిచే ఆస్కారమే లేని ఇప్పుడు బీసీని సీఎం చేస్తామనడం గాలి మాటలే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క సాయం చేయలేదు. విభజన హామీలను విస్మరించిన బీజేపీ ప్రభుత్వ విస్మరించింది. ఎక్కడా లేని విధంగా బీసీ […]

Read More

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి

– అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య, పలువురు నాయకులు ఉద్ఘాటన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాజకీయ పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే […]

Read More

ఎన్ని గదులు ఉన్నా…చివరికి పోయేది ఒక చిన్న గదిలోకే కదా?

రాజకీయాల్లో విలువలు దిగజారేయి అనీనూ ….రాజకీయ నాయకులు ఎక్కువమంది తమ నోటి నించి వచ్చే భాషని పరమ నీచంగా… జంకూగొంకూ లేకుండా విచ్చలవిడిగా వాడేస్తున్నారు అనీనూ..నేనేమీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .కానీ , గమనించి చూస్తే — జగన్ చేస్తున్న “కక్ష రాజకీయాలు” మాత్రం అన్ని గీతలూ దాటేసాయి అని సుస్పష్టంగా తెలుస్తూ నే ఉంది .ఈ సంగతిని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సైతం అర్ధం చేసుకుంటారనే ఆశిద్దాం ! […]

Read More

“ఒక అన్వేషి ప్రయాణంలో.. నాకు కాస్తంత చోటు..!

– శ్రీపాద శ్రీనివాస్ వి.గోపీచంద్ … ఆకాశవాణి – హైదరాబాద్ కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేసిన వ్యక్తి.. చక్కనైన అనేక రేడియో కార్యక్రమాలకు రూపకల్పన చేసిన విజ్ఞాని…. వ్యవసాయరంగ పరిజ్ఞానంలో ఓ శిఖరమే.. ! అంతేనా.. అనేకమంది ఔత్సహిక కళాకారులకు చేయూతను ఇచ్చిన వారధి. వారిచే ప్రోత్సాహంపబడి లబ్ధి పొందిన వారిలో నేను ఒకడ్నే..! ఈరోజు (07.11.2023) హైదరాబాద్ లో జరిగిన వారి పుస్తకం ” ఒక అన్వేషి ప్రయాణం” పుస్తక […]

Read More

త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి సీఎం

బీఆర్ఎస్ కాంగ్రెస్‌ సీ టీమ్.. కాంగ్రెస్‌ బీఆర్ఎస్ సీ టీమ్ బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదు బీఆర్ఎస్ నేతల్లో అహంకారం అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమే బీసీ ఆత్మ గౌరవ సభ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ […]

Read More