– సామాజిక న్యాయానికి చిరునామాగా ఏపీ – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల సంక్షేమమే జగన్గారి ధ్యేయం – పైలెట్ ప్రాతిపదికన 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం – వెనుకబాటు కులాల గుర్తింపునకు జగన్ గారి చారిత్రక నిర్ణయం – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రేపట్నుంచీ ‘సమగ్ర కులగణన’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దార్శనికతతో ఒక మహత్తరమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం […]
Read Moreరామ్ ఇన్ఫో, ఐప్యాక్తో ఓటర్ల సమాచారం సేకరిస్తున్నారు
-సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ బూత్ స్థాయిలో కీలకంగా వ్యవహరించే విపక్ష నేతలను కేసులతో బెదిరించే యత్నాలు జరుగుతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని కొందరు సేకరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఐప్యాక్, రామ్ ఇన్ఫో […]
Read Moreజగన్ గాలి తిరుగుళ్ళు ఆపి… నేల తిరుగుళ్ళు తిరగాలి
ఉభయగోదావరి జిల్లాలలోని రోడ్లపై ఐదు గంటల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు గేదెల పేరిట 2, 600 కోట్ల రూపాయలు గుటకాయ స్వాహా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరగడం మాని, రోడ్లపై ప్రయాణం చేస్తే… గతుకులమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు ఆయనకు కూడా తెలుస్తాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం […]
Read Moreబీజేపీ అంటే పెట్టుబడి దారులకు కొమ్ము కాసే పార్టీ
-ఎవడు ఎన్ని ట్రిక్కులు పన్నిన కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టుడు పక్కా? -మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదు.గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్. ఆడవాళ్ళు అని చూడకుండా అర్దరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది.వచ్చే ప్రభుత్వంలో ఆటో కార్మికులు రవాణ కార్మికుల కోసం ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం.వీ ఒ ఏ లకు, ఆర్పీ లకు మీ […]
Read Moreసీఐడీకి.. జగన్ రెడ్డి అండ్ కో ఇసుక దోపిడీ కనిపించడం లేదా?
– ఇసుకరీచ్ లను నిర్వహిస్తున్నది జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కాదు.. జగన్ రెడ్డి అతని ఇసుకమాఫియా – రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే • జగన్ రెడ్డి ఇసుకదోపిడీ బయటపెడుతున్న మీడియాపై..టీడీపీపై చిందులు తొక్కడం ఆపేసి, వెంకటరెడ్డి ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి • జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థే రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు సాగిస్తుంటే.. […]
Read Moreబీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్
కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ మైనారిటీ ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి హిందువులను అవమానిస్తున్నాయి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ బీజేపీ అంటే సబ్ కా వికాస్.. బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్.. కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ అంటూ బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు నిర్వచనమిచ్చారు. […]
Read Moreఉయ్ హేట్ జగన్ అని ఏపీ దళితులు అంటున్నారు
– దళిత న్యాయవాది విజయ్ కుమార్ కు న్యాయం చేయాలి – డాక్టర్ సుధాకర్ ని చంపినప్పుడే దళితుల్లో జగన్ జీరో అయ్యారు – సామాజిక సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో చేసే దమ్ముందా జగన్? – దళిత ఉపముఖ్యమంత్రి,మంత్రులు,ఎమ్మెల్యేలకు వైసీపీలో గౌరవం లేదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వై ఏపీ నీడ్స్ జగన్ అని వైసీపీ నాయకులు అంటుంటే..ఏపీ దళితులు మాత్రం ఉయ్ హేట్ […]
Read Moreస్మార్ట్ ఫోన్లో వచ్చే ఈ 7 మెసేజ్లతో జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మెసేజ్ లతో కస్టమర్ల ఖాతా నుండి లక్షల రూపాయలు కాజేస్తున్నారు.. ముఖ్యంగా ఏడు రకాల మెసేజ్ లతో ప్రతిరోజు బాధితుల ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్నారు. అటు వాట్సప్ తో పాటు ఇటు టెక్స్ట్ మెసేజ్ లలో ప్రతిరోజు వందల మంది బాధితులకు సైబర్ క్రిమినల్స్ స్కాం లింకులను పంపిస్తుంటారు. తాజాగా సెక్యూరిటీ సంస్థ Mac free విడుదల చేసిన గ్లోబల్ స్కాం మెసేజ్ […]
Read Moreనేను మీ సేవకుడిని..
-సనత్నగర్ సమస్యలు తీర్చింది నేనే -బేగంపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని -తలసానికి మద్దతుగా మజ్లిస్ ప్రచారం గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం బేగంపేట డివిజన్ లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా ఆయనకు […]
Read Moreగోదావరిలో భక్తులతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు
నేటి నుండి కార్తీక మాసం ఆరంభం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేలాదిగా తరలివచ్చి గోదావరిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిసాయి. స్నానాలు ఆచరించిన మహిళలు శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.. […]
Read More