అది ఎర్రచందనం స్మగ్లర్లకు రాజమార్గమే

– ఎర్రచందనం సాగు అనుమతి తుగ్లక్‌ ఆలోచన – ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కు పాదంతో అణిచివేయడం కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం సాగు చేసుకునేందుకు అనుమతించేలా నిర్ణయం తీసుకోవడం స్మగ్లర్లకు రాజమార్గంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయంతో జాతీయ సంపద, ప్రకృతి సంపదైన ఎర్రచందనం స్మగ్లర్ల పాలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం విషయంలో తీసుకున్న “తుగ్లక్” ఆలోచనను విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో శేషాచలం కొండలు స్మగ్లర్ల చేతిలో […]

Read More

కాంగ్రెస్ ఊపిరి తీస్తే గానీ.. దేశం శాంతిగా ఉండలేదు

అతిపెద్ద, అతి బలమైన అమెరికా, వియత్నాం అనే చిన్నదేశాన్ని ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డి చివరకు ఆయాసం వచ్చి యుద్ధాన్ని ఆపింది. వియత్నాం యొక్క విజయానికి స్ఫూర్తి మేవాడ్ రాజు రాణా ప్రతాప్. దీన్ని ఏ తరగతి పుస్తకాలలో చెప్పలేదు. హిందూ రాజులు అనేకమంది ముస్లిం ఆక్రమణ దారుల్ని చిత్తుగా ఓడించారు. హిందూ స్త్రీ అక్బర్ ని వ్యక్తిగతంగా ఓడించి పీకమీద కాలు పెట్టి చంపకుండా వదిలేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి […]

Read More

ఈ పాపం అంతా ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డి.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీది

పోసాని కోటేశ్వరావు, కృష్ణ, రామారావు ఈ పాపంలో భాగస్వాములు కాదా ? ఇసుక దోపిడీలో ఎవరైతే భాగస్వాములయ్యారో నాశనం అయిపోతారు ఇసుక దోపిడీతో తాడేపల్లి కొంపకు 40,000 కోట్లు వెళ్లాయి జేపీ సంస్థకు రెండేళ్లు అగ్రిమెంట్ అయిపోయింది ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్లు బయట పెట్టండి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు , నక్కా ఆనందబాబు , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇసుక గుంతల కారణంగా కీసర మునేటి వద్ద ముగ్గురు […]

Read More

మోదీతో ఉంటే పవన్ కు ఓటు వేయను

– ప్రకాశ్ రాజ్ దేశానికి మత రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ‘పవన్ తో సినిమా చేస్తున్నా. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన్ను అడిగా. ఏపీలో బీజేపీ ఓటు శాతం ఎంత ఉంది? మోదీతో పొత్తేంటని పవన్ ను ప్రశ్నించా. పొత్తుకు కారణాలు ఉన్నాయని పవన్ చెప్పారు. మోదీతో ఉంటే ఆయనకు నేను ఓటు వేయను.

Read More

బీఆర్ ఎస్ అభ్యర్ధి పద్మారావుకే రైల్వే కార్మికుల మద్దతు

సికింద్రాబాద్ లోని రైల్వే మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశం సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ రైల్వే ప్రధాన కార్మిక సంఘాల్లో ఒకటైన సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యునియన్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. యునియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, జాతీయ రైల్వే కార్మికుల ఫెడరేషన్ నేత సీ. హెచ్. […]

Read More

న్యాయవాదిపై దాడి అంటే న్యాయంపై దాడి జరిగినట్టే

– టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లా, కొలిమిగుండ్లలో దళిత న్యాయవాద మంద విజయ్ కుమార్ పై జరిగిన దాడి న్యాయంపై జరిగిన దాడిగా జ్యుడీషియల్ వ్యవస్థ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ దాడిని తీవ్రంగా పరిగణించాలి. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ విధానాలు తన పార్టీ కార్యకర్తలను కూడా అదే బాటలో నడిపిస్తున్నాయనడానికి విజయ్ కుమార్ పై దాడి నిలువుటద్దంలా నిలుస్తుంది. […]

Read More

దొంగ ఓట్ల నమోదులో కథ…స్క్రీన్ ప్లే..డైరెక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డే

• జగన్ ప్రభుత్వం.. ఒక రాజకీయపార్టీ.. కన్సల్టింగ్ సంస్థల నిర్వాకం వల్లే రాష్ట్రంలో యథేచ్ఛగా దొంగ ఓట్ల నమోదు జరుగుతోంది • ఐప్యాక్ ద్వారా జగన్ సర్కార్ నేరుగా ఓటర్ల జాబితాను తప్పులతో నింపుతూ, దొంగఓట్లతో మరలా అధికారంలోకి రావాలని చూస్తోంది • ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ వ్యవస్థ.. ఐప్యాక్ సిబ్బంది చెప్పినట్టు చేస్తున్నారు • ఎన్నికలకు ఇంకా మూడునెలలే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ […]

Read More

రాష్ట్రం కోల్పోయిన నిధులకు జగన్ నైతిక బాధ్యత వహించాలి

-రంగులు, పేర్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు -యనమల రామకృష్ణుడు బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలు రాష్ట్రం కోల్పోవలసి వచ్చింది. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయి. వ్యవసాయం నుండి […]

Read More

కేసీఆర్-కేటీఆర్.. తెలంగాణ… మధ్యలో సోనియా!

-తెలంగాణపై కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా – గతంలో సోనియా దయ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ – తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కుండబద్దలు కొట్టిన కేసీఆర్ – తెలంగాణ చరిత్రలో మొదటిపేజీ సోనియాదేనని స్పష్టీకరణ – సోనియా చొరవ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒప్పుకోలు – చరిత్ర దాచినా దాగనిదని అసెంబ్లీలోనే చెప్పిన కేసీఆర్ – కాదన్నవారు మూర్ఖులేనని కేసీఆర్ వ్యాఖ్య – ఎన్నికల ప్రచారంలో అందుకు […]

Read More

వర్గీకరణ కు ఓకే అని కోర్ట్ కు సమాధానం ఇవ్వబోతున్నాం

— కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడీ ప్రకటించిన కమిటీ, వర్గీకరణ పై అధ్యయనం చేయడానికి కాదు. వర్గీకరణ ఎలా చేయాలి అనే టాస్క్ పెట్టిన ఫోర్స్ వంటిది.కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సుప్రీం కోర్ట్ లో ఏడుగురు బెంచ్ ధర్మాసనం ఏర్పడింది. డిసెంబర్ 14 కల్లా అందరి అభిప్రాయాలకు గడువు ముగియనుంది. భారత ప్రభుత్వం వర్గీకరణ కు ఓకే అని కోర్ట్ కు సమాధానం ఇవ్వబోతున్నాం. కమిటీ కోర్ట్ లో […]

Read More