పులివెందులలోనూ నెగ్గగలమా? వై నాట్ 175 అని అంటున్న పాలకులకు డౌట్

పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో సెక్షన్లు మార్చి బీటెక్ రవి ని అరెస్టు చేసిన పోలీసులు పది నెలలుగా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పడం కంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు స్కిల్ కేసులో ఇప్పటికే అందరికీ బెయిల్ మంజూరు క్యాబినెట్ ఆమోదంతో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ను అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించాల్సిన అవసరం లేదు హీరో కృష్ణ స్ఫూర్తితో రాష్ట్రంలో బయోత్పాత వాతావరణాన్ని […]

Read More

కామారెడ్డిలో ఏదైనా ట్రాన్స్ ఫార్మర్ లో రేవంత్ రెడ్డి చేయిపెట్టి 24 గంటలు నిలబడాలి

కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు మోడి పకోడీలు అమ్మోకోవాలని చెబుతున్నారు సన్నాసి రేవంత్ రెడ్డి కూరగాయలు అమ్ముకోవాలని అంటున్నాడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా దాసోజు శ్రవణ్ పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై నాలుగు గంటకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు. […]

Read More

సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్ కంపెనీకి 8,348 ఎకరాల భూ సంతర్పణ

ఏడాది కిందట ఏర్పాటైన కంపెనీకి వేల ఎకరాలా? ఒప్పందానికి విరుద్ధంగా తక్కువ ఉద్యోగాలే ఇస్తామని చెప్పినా పచ్చ జెండా ఊపేశారు లీజును కాస్తా యాజమాన్య హక్కులు కట్టబెట్టేయడం వెనక ఏం జరిగింది? ఇండోసోల్ అనేది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ ఎస్.పి.వి. షిర్డీ సాయితో రాష్ట్ర పాలకుడికి ఉన్న బంధం ఏమిటో అందరికీ తెలుసు న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ పేరుతో రెండుమూడు సంస్థలకే అనుచిత లబ్ధి సోమశిల, సంగం, […]

Read More

తన గుండె పోటును గుర్తించలేని ప్రముఖ బై పాస్ వైద్య నిపుణుడు

( రాజా రమేష్‌) విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్‌ కార్డియాక్ హాస్పటల్స్‌లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్‌గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వైద్యులైన శ్రీనివాస్ దంపతులు సుదీర్ఘ కాలంగా వైద్యులుగా గుర్తింపు పొందారు. డాక్టర్‌ శ్రీనివాస్ గుండె జబ్బుల వైద్యుడిగా కోస్తా జిల్లాల్లో గుర్తింపు పొందారు. కార్డియాక్ […]

Read More

పులివెందుల్లో జగన్ పునాదులు కదులుతున్నాయి

రోజుకో టీడీపీ ఇంచార్జ్ అరెస్టు జగన్ భయానికి నిదర్శనం అక్రమ కేసులపై కాదు… సొంత ఊళ్లో ఎండుతున్న పంటలకు నీళ్లివ్వడంపై సిఎం దృష్టిపెట్టాలి పోలీసుల అండ లేకపోతే రాష్ట్రంలో వైసీపీ కనిపించదు కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమితో జగన్ లో ఫ్రస్టేషన్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి:- సిఎం జగన్ కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]

Read More

Revanth Reddy is trying to mislead Telangana people: Dr Dasoju Sravan

BRS senior leader Dr Dasoju Sravan fired on TPCC president Revanth Reddy, saying Telangana Congress chief is doing crooked politics on 24-hour free power and trying to mislead Telangana people. Responding on Revanth Reddy’s challenge to CM K Chandrashekar Rao for a public discussion on free power in Kamareddy, Dr […]

Read More

ఏపీలో పరాకాష్టకు చేరిన వైకాపా వేధింపులు

పోలీసుల వేదింపులతో మరో దళిత యువకుడు బలి హోం మంత్రి దళితురాలై ఉండి ఆమె సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదు – తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు వైకాపా అరాచకాలు పరాకాష్టకు చేరాయి. రాష్ట్రంలో దళితులపై దాడి జరగని రోజు లేదు. అసాంఘిక శక్తులు మొదలు కొని పోలీసులు దాక అనునిత్యం ఏదో ఒక రూపంలో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు. తూర్పు గోదావరి […]

Read More

టీడీపీ ఖాతాలోకి స్కిల్ స్కాం నిధుల హవాలా మార్గంలో మళ్లింపు

-టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు – ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 15: చంద్రబాబు స్కిల్ స్కాంలో దోచుకున్న నిధుల్లో రూ. 27 కోట్లు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాలోకి మళ్లించినట్లు స్కిల్ స్కాం దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించి టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీచేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బుధవారం ఈ అంశంపై ఆయన తనదైన శైలిలో […]

Read More

పెతందార్లకు దీటుగా మా పిల్లలు చదువుకోవడం తప్పా?

– పేద పిల్లలు చదువుకుంటే టీడీపీ, జనసేనలకు ఎందుకు కడుపు మంట..? – పేదల కడుపు కొట్టేందుకు టీడీపీ, జనసేన కుట్రలు – డీబీటీ ద్వారా పేదలకు సంక్షేమం ఇస్తుంటే అవినీతి అంటూ ఏడుపులా? – పనీ పాటా లేని పవన్ కల్యాణ్ చెంచా నాదెండ్ల మనోహర్ అవినీతి అంటూ గగ్గోలు – పేదలపై టీడీపీ, జనసేనలకు ఎందుకింత కక్ష…? – మీ పిల్లలైతే అమెరికా, లండన్‌లలో చదువుకో వచ్చా..? […]

Read More

జీవీఎల్ విశాఖ క్షేత్ర స్థాయి నియోజకవర్గ పర్యటనలకు అనూహ్య స్పందన

పర్యటనలో పెద్ద యెత్తున జీవీఎల్ ను చుట్టుముట్టి తమ సమస్యల పరిష్కారానికై అభ్యర్థిస్తున్న ప్రజలు రైల్వే శాఖ సంబంధిత అనేక సమస్యలపై జీవీఎల్ స్థానికులతో చర్చ విశాఖ: క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి విశాఖపట్నంలోని నియోజకవర్గ పర్యటనలను ప్రారంభించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ కు అనూహ్యంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జీవీఎల్ కు వివరిస్తూ వాటి పరిష్కారానికై పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు […]

Read More