పోలీసుల అండదండలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైసిపి ప్రభుత్వం

– పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా వైసిపి అధికార పార్టీ మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు శృతి మించి వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా ఆరోపించారు. పామురు టౌన్ నాలుగు రోడ్లు కూడలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ శత జయంతి ఉత్సవాల పురస్కరించుకొని విగ్రహ కమిటీ ఏర్పాటుచేసిన బ్యానర్ […]

Read More

రైల్వే లో 109 స్టేషన్లలో 120 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా స్థానిక ఉత్పత్తుల ప్రచారం

తెలంగాణలోని 41 స్టాళ్ల ద్వారా 1435, ఆంధ్రప్రదేశ్‌లోని 56 స్టాళ్ల ద్వారా 1960, మహారాష్ట్రలోని 20 స్టాల్స్ నుండి 700, కర్ణాటకలోని 03 స్టాల్స్‌ నుండి 105 మంది వెరసి 120 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా దాదాపు 4200 మంది ప్రత్యక్ష లబ్ధిదారులు వ్యాపార అవకాశాలను పొందారు. భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ సమాజంలోని అల్ప ఆదాయ వర్గాలకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడానికి స్థానిక/స్వదేశీ ఉత్పత్తులకు […]

Read More

కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా

భోథ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు. […]

Read More

విజయవాడలో కార్డియాలజిస్ట్ గుండె పోటుతో మృతి…

రమేష్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలో పనిచేసే వైద్యుడు శ్రీనివాస్ ప్రసాద్ మృతి చెందారు. . సుదీర్ఘ కాలంగా రమేష్ ఆస్పత్రి లో వైద్యులు గా పని చేస్తున్న దంపతులు, గత రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చారు. సదరు డాక్టర్ నిద్ర పోయే ముందు వాటర్ తెచ్చుకోవడానికి వెళ్లి కుప్పకూలి పోయా రు. భర్త ఎంతకు లోపలకు రాక పోవడంతో బయటకు వెళ్లి చూసిన భార్యకు, అపస్మారక స్థితిలో ఉన్న భర్తను […]

Read More

జగన్ అక్రమ కేసులతో చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా క్షోభిస్తుంది

-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అక్రమ కేసులతో చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత నీచమైన రాజకీయాలు ఎవరూ చేయలేదు. రోజుకో అరెస్టుతో జగన్ రెడ్డి చరిత్ర హీనుడిగా ముగిసిపోతాడు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… ప్రతి పక్షాలతో రాజకీయంగానే పోరాడారు తప్ప…తప్పుడు కేసులతో వేధించలేదు. నేడు పులివెందుల ప్రజల్లో కూడా జగన్ రెడ్డిపై […]

Read More

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సిగ్గుందా?

– దొంగబంగారం కేసులో ఉన్న ధనుంజయరెడ్డి, అతని బంధువులపై కేసులు పెట్టలేని రాజేంద్రనా థ్ రెడ్డి.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టాడు – డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రఘురామి రెడ్డి…. పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైసీపీ కండువాలు వేసుకోవాలి – డీబీటీ స్కీమ్ తాలూకా పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి.. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉన్నాయా? -నాలుగున్నరేళ్లలో సాగునీటి..వ్యవసాయ […]

Read More

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే

మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు రెండు మూడు కంపెనీల కోసమే న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు […]

Read More

కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలకు మేలు చేస్తాడా?

చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు.. నా నమ్మకం, నా ధైర్యం మీరు పల్నాడుకు కృష్ణా జాలాలు అందించబోతున్నాం.. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం రూ. 340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపనచేసిన సీఎం జగన్ పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద రూ. 340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన […]

Read More

కోహ్లీ అర్ధ ‘సెంచరీ’ల తుపాన్‌

భారత క్రికెట్‌లో ‘విరాట’పర్వం 50 సెంచరీలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్ సృష్టించారు.. ముంబై స్టేడియంలో ఎదురుగా సచిన్ మ్యాచ్ చూస్తుండగా, ఆ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించారు విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును, 49తో సమం చేశారు. ఈరోజు ఆ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ న్యూజీలాండ్ పై […]

Read More

సీఏం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోలో సవరణలు

విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వినతి పై వై.వి.సుబ్బారెడ్డి హామీ విశాఖపట్నం, నవంబర్ 15: ఇళ్ల స్థలాల జీవోలో జర్నలిస్టులు కోరుతున్న సవరణలను సీఏం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ విడుదల చేసిన జీవో లో కొన్ని సవరణలు చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కి […]

Read More