TPCC President Revanth Reddy in Jawahar Nagar Sabha TPCC president Revanth Reddy said that Mallareddy is honored for buying the lands next to the ponds and swallowing the ponds. On Thursday, Revanth Reddy addressed the Vijaya Bheri meeting of Congress held in Jawahar Nagar under Medchal Constituency. He questioned why […]
Read Moreపేదల ఇళ్ల నిర్మాణ పథకంలో రూ.35,141 కోట్ల తేడా లెక్కలు!
17 నెలల వ్యవధిలో రూ.వేల కోట్ల లెక్కలు మారిపోయాయి భూ సేకరణ పేరుతో వేల కోట్ల అవినీతి పేదల పేరుతో పెద్దల లూటీ… రాష్ట్రమంతటా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకే లబ్ధి నాయకుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు… స్కామ్ స్టోరీలు బయటకు వస్తున్నాయి గుంటూరు జిల్లాలో భూ సేకరణలో భయంకర దోపిడీ వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు, చివరకు కలెక్టర్ కూడా ఇచ్చిన పట్టాలు.. కట్టించిన ఇళ్లు లెక్కలూ […]
Read Moreశక్తి కేంద్రాలను బలోపేతం చేయండి
-కేంద్ర పథకాలు ప్రచారం చేయండి -బూత్ కమిటీలతో పార్టీ పటిష్ఠం -బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి గుంటూరు పార్లమెంట్ శక్తి కేంద్ర ప్రముఖుల మరియు పోలింగ్ బూత్ స్థాయి సమావేశం బండ్లమూడి గార్డెన్స్ లో జరిగింది ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని శక్తి కేంద్రాల ప్రముఖులకు ఆ పైస్థాయి నాయకులందరికీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల సమయానికి భారతీయ జనతాపార్టీ నాయకులుగా మనమంతా పార్టీ […]
Read Moreదొంగ ఓట్ల పైనే ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
జగనే ఎందుకు కావాలని ప్రశ్నించిన వ్యక్తిని వైకాపా నేతలు చితకబాది జైల్లో పెట్టిన వైనం పోరాట యోధుడు పద్మ విభూషణ్ రామోజీరావు ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ మధ్యలో జగనన్న గల్లీ క్రికెట్ జ్ఞాపకాలు అవసరమా? పాడిందే పాట… అన్నట్టు గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వ్యవహారం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దొంగ ఓట్లపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధారపడి ఉందని, ప్రజలు తమకు ఓట్లు వేస్తారనే నమ్మకం మా […]
Read Moreదళితుడు బొంతు మహేంద్రది ఆత్మాహత్య కాదు హోంమంత్రి చేయించిన హత్య
– మాజీ మంత్రి కే ఎస్ జవహర్ దళితుడు బొంత మహేంద్రది ఆత్మాహత్య కాదు.. హోంమంత్రి చేయించిన హత్య అని మాజీ మంత్రి కే ఎస్ జవహర్ విమర్శించారు. గురువారం మాజీ మంత్రి కే ఎస్ జవహర్ విలేఖరులకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ… జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దుమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర అనే […]
Read Moreచెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి
– జవహర్ నగర్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రసంగించారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి […]
Read Moreబాసలు సరే.. బాదుడు సంగతేమిటి?
– మేనిఫెస్టోలో పార్టీల హామీల వరద – బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలో వరదానాలు – ఆ రెండు పార్టీల హామీల విలువ లక్షా ఇరవైవేల కోట్లు – ఒక రాష్ట్ర బడ్జెట్ స్థాయికి చేరిన కాంగ్రెస్-బీఆర్ఎస్ హామీలు – పన్నులు పెంచబోమని ప్రజలకు హామీ ఇవ్వని పార్టీలు – భూములు అమ్మబోమన్న హామీ ఇవ్వని కాంగ్రెస్, బీఆర్ఎస్ – టాక్సు, సెస్సు, యూజర్చార్జీలు, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్లు, ఇంటిపన్ను, లిక్కర్ రేట్లు […]
Read Moreప్రజలతోనే వైకాపా పొత్తు
నెరవేర్చిన హామీలే మా ధైర్యం ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 16, ప్రజలతోనే వైకాపా పొత్తు, నెరవేర్చిన హామీలే ధైర్యం, జనమే తమ నమ్మకం అన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు దూసుకుపోతున్నారని, ప్రజలపై నమ్మకం లేని విపక్ష పార్టీలు పొత్తులతో ప్రజానేత సీఎం జగన్ ను ఢీ కొట్టాలని చూస్తున్నాయని, ప్రజాబలం మందు ఏ పొత్తులైనా చిత్తు కాక తప్పదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి […]
Read Moreబాబుకు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది డాక్టర్లా లేక పొలిటికల్ డాక్టర్లా?
– వాళ్లిచ్చిన నివేదిక ప్రకారం అయితే బాబు బెడ్ మీదుండాలి – బాబు వెంట 24×7 అంబులెన్స్ ఉండాలనే విచిత్రమైన సలహా ఎవరైనా ఇస్తారా? – ఇది మ్యాచ్ ఫిక్సింగ్ రిపోర్టా.. లేక.. మేనేజ్ మెంట్ రిపోర్టా..? – వ్యవస్థల మేనేజ్ మెంటుకు లైవ్ ఎగ్జాంపుల్ గా బాబు మెడికల్ రిపోర్టు – బాబు ఒక్కరికే ఈ వెసులుబాటు ఉంటుందా.. జైల్లోని ఖైదీలందరికీ వర్తిస్తుందా? – మేనిఫెస్టో నిర్వచనం అయినా […]
Read Moreస్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ‘‘ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారు. బెయిల్పై విచారణ జరుగుతున్న సందర్భలో కేసు మూలాల్లోకి […]
Read More