– ఉత్త మాటలు చెప్పబోం.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. మణుగూరు కాంగ్రెస్ సభలో, వరంగల్జిల్లా నర్సంపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక.. […]
Read Moreతెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విడుదల చేశారు. సుమారు 42పేజీలతో, 62 అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు. తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల […]
Read Moreజమ్మూ-కశ్మీర్లో ఉగ్రమూక చొరబాటుకు విఫలయత్నం
– ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం జమ్మూ-కశ్మీర్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ నిర్వహించిన ఆపరేషన్లో భారీమొత్తంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చింది. […]
Read Moreప్రజాసేవ తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రజాసేవ తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. ప్రజాసేవ కూడా ఒక దురలవాటేనని కొంతమంది అంటుండగా, అది చాల మంచి అలవాటేనని చాలామంది చెబుతుంటారు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లతో, సకాలంలో మందుల వాడకంతోనే నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. […]
Read MoreBRS Government is ‘Bhoomi Donga’
Dharani is bigger scam than Kaleshwaram: Prakash Javadekar Party Central leaders, Ministers will participate in the campaign: Kishan Reddy BJP MP, former minister and Telangana in-charge Prakash Javadekar termed the state government as ‘Bhoomi Donga’ accusing that huge chunk of land went missing and thousands of farmers lost their land. […]
Read Moreఅరెస్టులు చేసి పట్టాలు ఇస్తారా?
-నూజివీడులో కమ్యూనిస్టు నేతల అరెస్ట్లు దుర్మార్గం -ప్రభుత్వ తీరుపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నూజివీడులో అసైన్మెంట్ భూములకు పూర్తి హక్కులతో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా కమ్యూనిస్టుపార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని సీపీఐ నాయకులు చలసాని వెంకట […]
Read Moreజగన్ పాలనలో భారీగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి
ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 17, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా వృద్ధి సాధించిందని, ఏటా సగటున 12.70% వృద్దితో అన్ని రంగాల్లో భారీ వృద్ధి నమోదు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. గత చంద్రబాబు నాయుడు పాలనలో 2018-19 సంవత్సరంలో రూ.8,73,721.11 కోట్లుగా […]
Read Moreకాంగ్రెస్కు అధికారమిస్తే కులగణన చేపడతాం: రాహుల్ గాంధీ
వరంగల్ : తెలంగాణలో కాంగ్రెస్కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి స్పష్టం చేశారు. వరంగల్ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే […]
Read Moreహైదరాబాద్లో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం
– స్వరూపానందేంద్ర స్వామి – శేష జీవితాన్ని అక్కడే గడుపుతానన్న స్వామీజీ – విశాఖ ప్రాంతంలో ఇదే చివరి జన్మోత్సవమని ప్రకటన – వేడుకగా విశాఖ శారదా పీఠాధిపతుల జన్మోత్సవం హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఆ అధ్యయన కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై పరిశోధనలు […]
Read Moreఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన విజయశాంతి
హైదరాబాద్ : సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపించారు. కిషన్రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరుపై […]
Read More