వైసీపీ నేతలు కొట్టేసిన 14 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ పై సర్వహక్కులకే భూహక్కు..భూరక్ష

• విజయసాయిరెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతలు కొల్లగొట్టిన పేదల భూములపై వారికి సర్వహక్కులు కల్పించాలన్నదే జగన్ దురాలోచన • చీమల పుట్టల్లోకి పాములు దూరినట్టు నాలుగేళ్ల జగన్ పాలనలో వైసీపీనేతలు, దళితులు..ఇతరవర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారు • ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద నాలుగున్నరేళ్లలో ఒక్క దళితుడికైనా జగన్ నాలుగు సెంట్లు ఇచ్చాడా? • నాలుగేళ్లలో ఒక్క దళిత, గిరిజనుడికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వని వ్యక్తికి హక్కులు కల్పించే అధికారం..అర్హత […]

Read More

లోక్‌పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌దే హవా

– 74 స్థానాలతో కాంగ్రెస్‌దే పీఠం – బీఆర్‌ఎస్‌ 29 సీట్లకే పరిమితం – కేసీఆర్‌కు రెండు చోట్లా విజయం – బీజేపీకి 9 స్థానాలు – మజ్లిస్‌కు ఆరు – నాంపల్లి సీటు కోల్పోనున్న మజ్లిస్‌ – నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం – ‘గ్రేటర్‌’లో బీఆర్‌ఎస్‌కు మూడు సీట్లే – తలసాని, పద్మారావు, మాగంటి పాస్‌ ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ ఎన్నికలపై […]

Read More

ఎన్నాళ్ళీ… దళితుల సంహార యాత్ర ?

– వైసిపికి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ప్రశ్న వైసీపీ ప్రభుత్వ పాలనలో నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు మరకలు అంటకుండా వైసీపీ పాలన లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. చరిత్రలో బకాసురుడు అనే రాక్షసుడు ఇంటికొకరి […]

Read More

ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూ కుంభకోణం

– ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దది – భూదాన్ భూములు, ఎక్స్-సర్వీస్‌మెన్ భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు, పైగా లాండ్స్, బ్లూబుక్ ల్యాండ్స్ పెద్దమొత్తంలో అవకతవకలు – గ్రామసభలను నిర్వహించకుండా భూరికార్డుల ధృవీకరణ వ్యవస్థను తారుమారు – లక్షల ఎకరాలు ప్రొహిబిషన్ కింద చూపిస్తున్నారు – బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూ కుంభకోణం జరిగింది. ఇది కాళేశ్వరం కుంభకోణం […]

Read More

చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌పై అనుమానాలు.. ఎందుకీ డ్రామాలు?

– మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం : మానవతా దృక్ఫథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని, చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప, ఎక్కడా తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం […]

Read More

రాష్ట్రంలో 187 పనులకు రూ. 1,045.44 కోట్లు మంజూరు

– డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు దేవరాపల్లి, నవంబర్,17. రాష్ట్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 187 అభివృద్ధి పనులకు రూ. 1,045.44 కోట్లుని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. తారువలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జీ.ఓ.నం: 788 ప్రకారం ఈ పనులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి పరిపాలన ఆమోదం లభించిందన్నారు. […]

Read More

కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు.. 420 మేనిఫెస్టో

– గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా? – గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో. అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నది. ఎలాగూ గెలిచేది లేదని.పేజీలకు పేజీలు రాశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం.. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. […]

Read More

కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు

చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా ? ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవు పది సార్లు అవకాశం ఇస్తే ఏమీ చేయని కాంగ్రెస్… ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడం విడ్డూరం నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించండి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో […]

Read More