విజయవాడ:- గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఘనస్వాగతం లభించింది. తెలంగాణా రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు శాలువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమములో కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం , కార్యనిర్వాహక అధ్యక్షులుమస్తాన్ […]
Read Moreబీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తాం
-కాంగ్రెస్ అభయాస్తం మేనిఫెస్టో విడుదల – దొరల తెలంగాణ కి ప్రజల తెలంగాణ కి మధ్య పోరు – CLP నేత భట్టి విక్రమార్క తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అభయహస్తం మానిఫెస్టో ను మల్లికార్జున ఖర్గే విడుదల చేయడం సంతోషంగా ఉంది.అభయహస్తం మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో, ఇది పీపుల్స్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ధోహధపడుతుంది తెలంగాణ ధనిక రాష్ట్రం, సంపద ఉన్న రాష్ట్రం ప్రజల జీవితాలను మార్చడానికి […]
Read Moreపరదాల చాటున పర్యటన కాదు జగన్.. రోడ్లవైపు చూడాలి
– అధ్వాన్నంగా రోడ్లు – గుంతల్లో పది వేలాది మంది మృత్యువాత -రోడ్డు పరిశీలనలో టీడీపీ, జనసేన నాయకులు రాజమహేంద్రవరం : నగరంలోని రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఇలా అయితే ప్రజలు ఎలా వారి ప్రమాణాలు సాగిస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ ఇంచార్జ్ అత్తిలి సత్యనారాయణ అన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఇరు పార్టీల నాయకులు […]
Read Moreవైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.ఉదయం 8.40 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల […]
Read Moreబీఆర్ఎస్ అభ్యర్ధి పుట్ట మధును అడ్డుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు
మంథని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ఎన్నికల ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు అడ్డుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం నాగేపెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు నిరసన సెగ తగిలింది.మాకు డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బందు ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో మా గ్రామాలు ముంపునకు గురైనప్పుడు […]
Read Moreఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్ లలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు […]
Read Moreఓటర్ల జాబితా అవకతవకలపై సీఎం జగన్ స్పందించాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను తొలగించారని, ఒకే పేరుతో అనేక మంది ఓటర్లుగా […]
Read Moreజగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోంది. రాజమండ్రి రామాలయం సెంటర్ లో రోడ్డుపై కూర్చుని ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిఎ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణకుమార్ విచక్షణారహితంగా దాడిచేసి తల పగులగొట్టడం దారుణం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికారపార్టీ తొత్తులుగా మారి […]
Read MoreJagan Government Should Immediately Release Fee Reimbursement Funds
TDP National General Secretary Nara Lokesh TDP National General Secretary Nara Lokesh has demanded that the Andhra Pradesh government immediately pay the outstanding fees owed to degree and PG students in the state. In a letter addressed to CM Jagan Mohan Reddy , Nara Lokesh expressed concern that the academic […]
Read Moreజీవీఎల్ చొరవతో వేగంగా ముందుకు కదిలిన విశాఖ రైల్వే జోన్
– 106 కోట్లతో విశాఖ నూతన జోన్ భవన నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే డి.అర్.ఎం సౌరబ్ ప్రసాద్ ని కలిసి నూతన రైల్వే జోన్ కు సంబందించిన వివిధ ముఖ్య విషయాల పై చర్చించడం జరిగింది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా ఆమోదించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబందించి .. రైల్వే శాఖ నుండి రాష్ట్ర […]
Read More